Category Uncategorized

మేడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఆమనగల్లు మండల పరిధిలోని మెడిగడ్డ తండాలో ఎంపీపీ అనిత విజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకులు రాంజ్యా నాయక్, మల్లేష్…

మృతుడి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : కడ్తాల మండలంలోని గానుగమర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కానుగుబాయి తండా చెందిన నెనావత్ ధోళి మృతి చెందారు. విషయం తెలుసుకున్న జడ్పిటిసి దశరథ్ నాయక్ సతీమణి శారద మృతురాలి ధోళి ఇంటికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ధోళి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి జర్పుల రాధాకృష్ణ…

సిద్దిపేట ఫుట్ బాల్ స్టేడియం లో ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: సిద్దిపేట ఫుట్ బాల్ స్టేడియం లో ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ..సిద్దిపేట ఫుట్ బాల్ స్టేడియం అద్భుతంగా చేసుకున్నాము.మీరు అద్భుతమైన క్రీడను ప్రదర్శించి జాతీయ స్థాయి లో ఎదగాలి. సిద్దిపేట…

ప్రజా పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్దాం

సిద్దిపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉండాలి దరఖాస్తు ఫారాలను ప్రజలకు అర్థమయ్యేలా వాటిని నింపి అవగాహన కల్పించాలి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: ప్రజా పరిపాలనను ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించాలని సిద్దిపేట కాంగ్రెస్…

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఆమనగల్లు, కడ్తాల పట్టణంలో మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేకు…

గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి నిర్వహిస్తున్న గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో  గ్రామసభలను నిర్వహించడాన్ని దళిత బహుజన ఫ్రంట్ ఆహ్వానిస్తుందని చెప్పారు కాంగ్రెస్…

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ  పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No  IX ఫాస్లి  సెక్షన్ 30…

సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం ధరూర్ మండలం, రాజాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభ…

భూమ్మీద విశ్వ నియమాలు సకల ప్రాణికోటికీ ఒక్కటే

పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ దివ్య మాతృత్వం’ అనే పుస్తకం ఆవిష్కరణ పత్రీజీ శక్తి స్థలల్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలి ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 :  ఈ భూమి మీద విశ్వ నియమాలు సకల ప్రాణికోటికి ఒక్కటేనని పిఎస్ఎస్ఎం గ్లోబల్…