Category Uncategorized

నియోజకవర్గ కన్వీనర్ గా చేర్యాల ఆంజనేయులు ఎన్నిక

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: జగ్గారెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు ఎన్నికయ్యారు.నియోజకవర్గం లోని ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ లు, 6 గురు ప్రెసిడెంట్ లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ,మహిళా కాంగ్రెస్, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే పార్టీ కి సంబందించిన అన్ని విభాగల నాయకులు, ప్రజాప్రతినిధులు,జెట్పీటీసి, ఎంపీటీసి, ఎంపీపీ, సర్పంచ్, కౌన్సిలర్,…

సూపర్ టేస్ట్… డైటింగ్ మస్త్

ఇడ్లీ బాగుంది… సూపర్ టేస్ట్ టిఫిన్ చేసిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  హౌసింగ్ బోర్డు లో రోడ్డు ఫై ఉన్న  టిఫిన్ బండి వద్ద ఆగి టిఫిన్ చేసిన మాజీ మంత్రి  ఎమ్మెల్యే హరీష్ రావు యువత తో సరదాగా ముచ్చటిస్తూ టిఫిన్…

ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో ఘన సన్మానం 

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  కళావేదిక  అంతర్జాతీయ చైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ(పూర్వ) సభ్యులు, గుర్రం జాషువా అవార్డు గ్రహీత, డా. బోయి భీమన్న జీవిత సాఫల్య పురస్కార గ్రహీత, అక్షర తపస్వి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో, శ్రీశ్రీ కళావేదిక జాతీయకన్వీనర్ అంతర్జాతీయ సమన్వయకర్త…

థీమ్‌ పార్కు పనులు నాణ్యతతో చేపట్టాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : అత్యాధునిక  సదుపాయాలతో రూపుదిద్దు కుంటున్న థీమ్‌ పార్కును పచ్చదనంతో పాటు వివిధ రకాల పూల మొక్కలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, ఈ పనులలో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం బి.ఏన్.రెడ్డి.నగర్ డివిజన్ లోని బి.ఏన్.రెడ్డి.నగర్ ఫేస్.3 నందు…

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 28: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించే దిశగా అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి అధ్యక్షత నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు…

సరూర్ నగర్ లో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం పురస్కరించుకొని.. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం కింద చేపట్టిన ఆరు గ్యారెంటీల ధరఖస్తుల స్వీకరణ కార్యక్రమం సరూర్ నగర్ వార్డు కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి…

సింగరేణిలో ఎగిరిన ఎఐటియూసి జెండా

దక్కించుకున్న గుర్తింపు సంఘం హోదా ఐఎన్‌టియూసి 6, ఎఐటియూసి 5 ఏరియాల్లో విజయం కొత్తగూడెం/ సింగరేని : సింగరేని కార్మికులు ఎఐటియూసి యూనియన్‌కు జై కొట్టడంతో 10 ఏళ్ళ తరువాత మళ్ళీ ఎఐటియూసి గుర్తింపు సంఘంగా అవతరించింది. తెలంగాణ వ్యాప్తంగా విస్థరించిన సింగరేణి సంస్థలో ప్రతిష్టాత్మకంగా జిరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎఐటియూసి విజయ…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన ఓట్లు   37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవా రం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక ఓటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84…

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై లుక్‌ఔట్‌ నోటీసులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబ్‌ 27 : బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీస్‌ జారీ చేశారు. సోహెల్‌ పంజాగుట్టలో రాష్‌ డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్‌ అబ్దుల్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పంపించాడు. ప్రమాదం చేసి నేరుగా ముంబైకి…