Category Uncategorized

వివాదాస్పద స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడితే అడ్డుకుంటాం

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: కోర్టులో కేసు నడుస్తున్న వివాదాస్పద స్థలంలో అక్రమంగా విద్యుత్ అధికారుల నిర్మాణాలను చేపట్టడంపై చర్యలు తీసుకోవాలని అట్టి స్థలం జిపిఏ వోల్టర్ నయీమ్ ఖాన్ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని మల్ రెడ్డి పల్లి సర్వేనెంబర్ 52 లో గల 6 ఎకరాల5 గుంటల స్థలం ఉండగా విద్యుత్ శాఖ అధికారులు…

జనసేవా సంఘ్ కేంద్ర కమిటీ అధ్యక్షులుగా ఆర్.పి.సింగ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : జనసేవా సంఘ్ స్టీరింగ్ కమిటీ సభ్యుల ముఖ్య సమావేశం కేంద్ర కార్యాలయంలో కన్వీనర్ శ్రీకాంత్ పాండే అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సుధీర్ జైస్వాల్ ఏడాది పొడవునా జన్ సేవా సంఘ్ సాధించిన విజయాలను ఎత్తిచూపారు. కోశాధికారి ఎకె.మిశ్రా ఆదాయ వ్యయాల ప్రకటనను సమర్పించారు.…

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం

తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ప్రజలకు జవాబుదారీతనం గా ఉండటం మన అందరి బాధ్యత. –అవినీతికీ తావులేకుండా పని చేయాలి. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీ పథకాలను…

ఆరు గ్యారంటీలను ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:  జగదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమని కి ముఖ్య అతిథిగా మండల స్పెషలాఫీసర్ శివప్రసాద్, యస్ఐ చంద్రమోహన్, ఎమ్మార్వో శ్రావణ్ కుమార్  సమావేశానికి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 27 :  కల్వకుర్తి మండలం మాచర్ల పీవీ గార్డెన్స్ లో తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన కుడుముల భాస్కర్ రెడ్డి కుమారుడు హరనాథ్ రెడ్డి, అమూల్య ల వివాహానికి తలకొండపల్లి మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ…

తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ 7వ రెగట్టా ప్రారంభం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 7వ తెలంగాణ రాష్ట్ర రెగట్టా బుధవారం ప్రారంభమైంది. ఈ టోర్నీకి హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నారాయణపేట, వికారాబాద్ , వరంగల్ ఆరు జిల్లాల నుంచి 59 ఎంట్రీలు వచ్చాయని ఇటీవలే తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దాడీ భోటే…

అందరూ బుద్ధుడిలా జీవించాలని పత్రీజీ కోరుకున్నారు

సత్యం పట్ల జిజ్ఞాస ఉన్నవాళ్లే పీఎస్ఎస్ఎంలోకి వస్తారు పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 27 :  ప్రతి మనిషి ఒక బుద్ధుడిలాగా భయం లేకుండా ప్రతిక్షణం జీవించడం పత్రీజీ మన నుంచి కోరుకున్నారని పత్రీజీ చిన్న కూతురు, పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. సత్యం తెలుసు కోవాలనే…

ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన ఆరు గ్యారంటీతిలను గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు తిగుల్ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు అన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని కాంగ్రెస్ తోనే అన్నివర్గాలు అభివృద్ధి…

ప్రజా పాలన అవగాహన కల్పించిన కమిషనర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:  ప్రజాపాలనలో భాగంగా 43 వార్డులలో ప్రోగ్రాం నిర్వహించడానికి 43 టీం లను నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి వార్డు టీమ్ లో ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక వార్డ్ ఆఫీసర్, వార్డ్ ఆర్పిలు, వార్డు అంగన్వాడీ టీచర్లు, వార్డు ఆశ వర్కర్లను టీమ్ మెంబర్లుగా తీసుకోవడం జరిగింది. వారితో కళానిలయంలో…