Category Uncategorized

నయా జోష్ తో ‘చే’యూతనిస్తాం..!..:

    *- కొత్త ఏడాదిలో అర్హులందరికీ ఆరు గ్యారంటీలు *- రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణలోని ప్రతి మహిళా మహాలక్ష్మిగా ఉండాలని… రైతన్నలందరికీ భరోసా ఇవ్వాలని… గృహాలన్నీ ‘జ్యోతి’తో వెలగాలని… ప్రతీ కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలని… అంతర్జాతీయస్థాయిలో విద్యారంగం వికసించాలని…. ఆరోగ్య ధీమా దక్కాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులందరికీ ‘చే’యూతనివ్వాలనే…

ప్రతి ఇంటా వెలుగులు నిండాలి…: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు… ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  సందేశం     తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం.…

సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలి..: మాజీ మంత్రి,ఎమ్మేల్యే హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి…

ఐటీఐలలో కాలం చెల్లిన కోర్సులకు మంగళం

ఉపాధి కల్పించే కోర్సులకు శ్రీకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం..ఉన్నత ప్రమాణాలతో శిక్షణ టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు టాటా అంగీకారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర యువతకు అందించాలని…

2023 ‘ చెప్పుకోదగ్గ మనిషి ‘ రేవంత్ రెడ్డి

 నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు ప్రత్యర్థిని పడగొట్టి విజయకేతనం ఎగరేసిన రేవంత్‌   రాజకీయ అపర చాణుక్యుడిగా పేరు పొందిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును ఎన్నికల్లో ఎదుర్కుని, తన రాజకీయ చతురత, సరికొత్త వ్యూహాలతో పార్టీని అధికారలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కున్నారు రేవంత్‌ రెడ్డి.…

ఉండకుంటే వెళ్లండి…

కొమురవెల్ల్లి జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలో మంత్రి కొండా సురేఖ సమీక్ష స్టేజీపైకి కొమ్మూరిని పిలవడంపై మంత్రి, ఎమ్మెల్యే పల్లా మధ్య వాగ్వాదం మీటింగ్‌ను బహిష్కరించిన ఎమ్మెల్యే పల్లా సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగాం శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బిఆర్‌ఎస్‌) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.…

అయోధ్య కోసం 550 ఏళ్లు ఎదురు చూపు

ఆ కల జనవరి 22న సాకారం కాబోతున్నది ప్రారంభం రోజు ఎవరూ అయోధ్యకు రావద్దు 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ రైల్వే స్టేషన్‌, విమానాశ్రయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన, ప్రారంభోత్సవం   అయోధ్య, డిసెంబర్‌ 30 : యావత్‌ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం…

రాహుల్‌ న్యాయయాత్ర బిజెపి విజయపరంపరను అడ్డుకోగలదా?

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండవ విడుతగా చేపట్టిన ‘భారత్‌ న్యాయ యాత్ర’ కాంగ్రెస్‌ కష్టాలను గట్టెక్కిస్తుందా, ఆ పార్టీని అధికారంలోకి తీసుకువొస్తుం దా అన్న విషయంపైనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చజరుగుతున్నది. ఇంతకు క్రితం రాహుల్‌ గాందీ చేపట్టినó ‘భారత్‌ జోడో యాత్ర’ రాజకీయంగా ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదన్న వాదన కూడా లేకపోలేదు.…

గత అనుభవాలు…భవిష్యత్తుకు మార్గ నిర్దేశకాలు!

కాలచక్ర పరిభ్రమణంలో ఎన్నో సంవత్సరాలు గతించాయి. క్యాలెండర్లు మారుతున్నా కాలం మాత్రం ఆగదు. తరాలు గతిస్తున్నా మానవుల మధ్య  వైరుధ్యాలు, వైషమ్యాలు సమసి పోవడం లేదు. కాలవాహినిలో కలిసిపోయే ప్రతీ సంవత్సరం ఎన్నో అనుభవాలను మనకు గురుతుగా మిగిల్చి, మరో సంవత్సరానికి దారిచూపిస్తూ, తాను వీడ్కోలు గైకొంటూ, నూతన సంవత్సరానికి స్వాగత గీతిక పలుకుతూ నిష్క్రమించడం…