Category Uncategorized

ఆంటీబయాటిక్‌ ఔషధాల వాడకం గాడి తప్పుతోందా!

ఆంటీబయాటిక్స్‌, ఆంటీమైక్రోబియల్‌ ఔషధాల పట్ల వ్యాధికారక సూక్ష్మజీవులు లేదా పాథోజెన్స్‌ నిరోదకశక్తిని పొందడంతో వ్యాధి చికిత్స పెద్ద సమస్యగా అవతరిస్తున్నది. ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్సిడిసి)’ నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం 70 శాతం రోగులకు చికిత్సలో ఆంటీబయాటిక్‌ ఔషధాలు సూచించబడ్డాయనే ప్రమాదకర విషయం బయట పడిరది. సర్వే చేసిన 20 ఆసుపత్రుల్లోకి…

త్వరలోనే బిజెపి అభ్యర్థుల ఎంపిక

28న తెలంగాణకు అమిత్‌ షా బిజెపి చీఫ్‌ కిషన్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి25: పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని, వచ్చే వారంలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. 28న అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌పై బీజెపి సన్నాహాక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు.…

గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న పార్టీలు

కాంగ్రెస్‌ 17, బిజెపి 10, బిఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాల లక్ష్యంగా కసరత్తు అయోధ్య అంశం తమకు అనుకూలిస్తుందని బిజెపి ఆశాభావం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్‌తో కాంగ్రెస్‌ అడుగులు పార్లమెంటు ఎన్నికల్లోనైనా పట్టు నిలుపుకునేందుకు బిఆర్‌ఎస్‌ యత్నం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, జనవరి 25 : దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో…

ఎంత కష్టపడినా ప్రజలను వంద శాతం సంతృప్తి పర్చలేం

దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పింది సిద్ధిపేటనే… సర్పంచుల పదవీ గడువు పొడిగింపుపై పార్టీ తరపున కోరతాం సర్పంచ్‌, ఉప సర్పంచుల ఆత్మీయ సత్కారంలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 25 : ఎంత కష్టపడినా నూటికి నూరు శాతం ప్రజలను సంతృప్తి పరచలేమనీ, దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పిన ఘనత సిద్ధిపేట నియోజకవర్గానిదేనని…

సిఎం ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధి

మేమూ భాగస్వాములమవుతాం…భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు కుటుంబ సభ్యులతో కలిసి రాజన్నను దర్శించుకున్న మంత్రి సీతక్క సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 25 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతైతే అభివృద్ధి చెందాలో ఆ విధంగా జరగలేదని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో వెంటనే దేవస్థాన అభివృద్ధికి…

పశ్యిమ బెంగాల్‌లోకి ప్రవేశించిన రాహుల్‌ యాత్ర

చివరి నిముషంలో మారిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర రూట్‌ మ్యాప్‌ కోల్‌కతా, జనవరి 25 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ గురువారం అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే, చివరి నిమిషంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రతిపాదించినట్లు కాకుండా ఉత్తరాది జిల్లాల విూదుగా యాత్రను…

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌ తమిళి సై ఆమోదం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌ల ఎంపికకు తమిళి సై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి పంపిన ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ పత్రిక…

మోదీ హావిూలను పార్లమెంట్‌లో నిలదీస్తాం

రెండు కోట్ల ఉద్యోగాల హావిూని విస్మరించారు ఎంపిలను సస్సెండ్‌ చేస్తూ అప్రజాస్వామిక చర్యలు విపక్ష ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలతో బెదిరింపులు రేవంత్‌ రెడ్డి అప్రమత్తంగా ఉండాలి పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కృషి బూత్‌కమిటీల భేటీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో…

విధ్వంసం అయిన తెలంగాణ పునర్నిర్మాణమే మేస్త్రి లక్ష్యం

ఆర్థిక దివాలా నుంచి గట్టెక్కించే ప్రయత్నం రాస్ట్రాన్ని జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెచ్చారు పార్లమెంట్ట్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను బొందపెట్టాల్సిందే కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కృషి చేయాలి కాంగ్రెస్‌ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : తెలంగాణను పునర్నిర్మించే క్రమంలో తాను మేస్త్రీనేనని సిఎం రేవంత్‌ రెడ్డి…