Category Uncategorized

గవర్నర్‌ పక్షపాత ధోరణి

ఎమ్మెల్సీల ఎంపికపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ… గవర్నర్‌ కోటా కింద…

‘కాళేశ్వరం’పై దర్యాప్తుకు సిద్ధం

హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన సిబిఐ విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా హైదరాబాద్‌, జనవరి 26  : కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. కౌంటర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ…

రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది బిఆర్‌ఎస్‌ ఒక్కటే

పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపిలకు మాజీ సిఎం కెసిఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బిఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిఆర్‌ఎస్‌ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌ పార్టీ ఎంపీలకు…

గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం

జెండా ఆవిష్కరణలో ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు ములుగు, ప్రజాతంత్ర జనవరి 26 : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ములుగులో విషాదం నెలకొంది. శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించేందుకు శివాలయం ఎదురుగా యువకులు సమాయత్తం అవుతున్న క్రమంలో జెండా పైపును అమర్చుతుండగా 11కేవీ విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు యువకులకు షాక్‌ కొట్టింది. ఈ…

ప్రచారంలో అబద్ధాలు…పాలనలో అసహనం

కాంగ్రెస్‌ నేతలకు తొందరెక్కువైంది… హామీలు అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు బిఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 26 : ఎన్నికల వేళ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారనీ, ప్రచారంలో అన్నీ అబద్ధాలు చెప్పారనీ, ఇప్పుడేమో పాలనలో అసహనంతో మాట్లాడుతున్నారంటూ…

పరేడ్‌ గ్రౌండ్స్‌ సైనిక స్మారక్‌ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి అమరులకు నివాళులు

ఇంటివద్ద  జెండా ఎగురేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో జెండా ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వీరుల సైనిక్‌ స్మారక్‌ వద్ద యుద్ధ వీరులకు సిఎం నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌లో గవర్నర్‌కు స్వాగతం…

బిఆర్‌ఎస్‌ పాలనలో రాజ్యాంగ విలువల విధ్వంసం

నిరంకుశ ప్రభుత్వాలకు తావులేదు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగాలి ప్రస్తుత ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం పథకాల అమలు..హావిూలు నెరవేర్చే క్రమంలో నిర్ణయాలు టిఎస్ పిఎస్సీ ప్రక్షాళనతో నిరుద్యోగులకు మంచి రోజులు గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : ’పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు…

సంతోష సూచిక లేని దేశంలో వికసిత భారత్‌ సాధ్యపడేనా?

ఆర్థికాభివృద్ధి కంటే సంతోషం-ప్రేరిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన భూటాన్‌ రాజ్యం ప్రవేశపెట్టిన స్థూల జాతీయ ఆనందం  భావనతో సమలేఖనం చేయబడిరది. గ్రాస్‌ నేషనల్‌ హ్యాపినెస్‌  ఫ్రేమ్వర్క్‌ సంపూర్ణ శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, కేవలం ఆర్థిక అంశాలు కాకుండా సామాజిక, పర్యావరణ  సాంస్కృతిక కోణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఆనందం-ప్రేరిత అభివృద్ధి నమూనా…

విద్యార్థులకు పరీక్షలు వారి సుదీర్ఘ ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే..

ఒత్తిళ్ల నుండి దూరం చేయడానికి తల్లిదండ్రుల మద్దతు వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, విద్యార్థులు తమ విద్యా జీవితంలోని ప్రతి అంశంలో పోటీ పడాలి. విద్యాపరమైన ఒత్తిడి తల్లిదండ్రులు మరియు విద్యార్థులలో ఆందోళన కలిగిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహచరులు, కుటుంబ సభ్యుల నుండి విద్యాపరమైన అంచనాలు, విద్యావిషయక సాధన,  ప్రస్తుత పరీక్షా విధానం కారణంగా ఒత్తిడితో…