Category Uncategorized

తవ్విన కొద్దీ అక్రమాస్తులు

వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్న రెరా డైరెక్టర్‌ శివబాలకృష్ణ వంద ఎకరాల భూపత్రాలు..డబ్బుల కట్టల స్వాధీనం…కేసు నమోదు శివబాలకృష్ణను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టిన ఏసీబీ… ఫిబ్రవరి 8 వరకు రిమాండ్‌…చంచల్‌గూడ జైలుకు తరలింపు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : అక్రమాలతో ఎదిగిన అధికారి సంపాదన వెలుగులోకి…

నవయుగ కవితాపధికుడు…

వచన కవిత అనగానే మొదట గుర్తుకు వచ్చే కవి కుందుర్తి. ఇది నా కవిత్వం గీత/  వినేవాడు నరుడు/  చదువూ సంధ్యలు లేని రోడ్డు మీద పామరుడు/  లేమి తల్లి ఒడిలో నిరంతర గాఢ నిద్రాపరుడు అని యుగేయుగే కవితాసంపుటిలో తన కవిత్వానికి నిర్వచనం చెప్పుకున్న కుందుర్తి మారుతున్న  కాలంతో పాటు కవితా ప్రక్రియలో మార్పు…

కలం ‘భాస్కరం’ వెలుగు చూపిన ‘‘ఇవీ మన మూలాలు’’

పత్రికారచయితగా వివిధ దినపత్రికలలో వివిధ హోదాల్లో కలం రaళిపించిన ‘కల్లూరి భాస్కరం’ మనిషి మౌనముని. రచనల్లో మలయమారుతాలు వీస్తాయి, జ్వాలలు రగులుతాయి. పుస్తకం ఆయన ప్రాణం. అధ్యయనం ఆయన దైనందిన క్రియ.. రచన ఆయన శ్వాశ. ఆద్భుతమైన అనువాద ప్రక్రియలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఇప్పటికే అనేక పుస్తకాలు పాఠకులను అలరించాయి. రచనల తీవ్రతను బట్టి…

ప్రజాయుద్ద ‘వీరుడు’

 పి.చంద్‌ రాసిన వీరుడు నవల కల్పితం కాదు. మన కండ్ల ముందు జరిగిన వాస్తవ చరిత్రకు సజీవ సాక్షం. 3, జూన్‌ 1996లో సింగరేణిలోని శ్రీరాంపూర్‌ ఏరియాలోని నన్పూర్‌ కాలనీలో ఒక కార్మికుని ఇంట్లో సింగరేణి కార్మిక సమాఖ్య నాయకుడు రమాకాంత్‌ ఉన్నాడనే సమాచారం తెలిసి వందలాది మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టి వేలాది మంది…

నిస్వార్థ సేవకు ‘భారత రత్న’

రెండుసార్లు ముఖ్యమంత్రి.. అయితేనేమీ కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివాడు, నిరుపేదరికాన్ని తలపించే ఆయన స్వగృహం.. ఇవి ఆయన నిరాడంబర జీవితానికి మచ్చుతునకలు. కనీసం విదేశాలకు వేళ్ళేప్పుడైనా మంచిబట్టలు వేసుకోవాలని ఆశించని వ్యక్తి. తొలి శాసనసభ్యుడిగా బీహార్‌నుండి ఆస్ట్రీయాకు వెళ్ళిన ప్రతినిధి బృందం సభ్యుడిగా స్నేహితుడి నుంచి చిరిగిన కోటును అడిగి వేసుకుని వెళ్ళినప్పుడు, అక్కడ యుగోస్లేవియా…

ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ… నూరేండ్లుగా మూగజీవుల సేవ!

భారతదేశంలో 1920 సంవత్సరంలో ముప్పుతిప్పలు పెట్టిన ముసర వ్యాధి (రిండర్‌ పెస్ట్‌) ప్రపంచ దేశాలకు పాకింది. అపార పశు నష్టం వాటిల్లింది. దీనిని ఎదుర్కొనే వ్యూహం చర్చించటానికి 43 దేశాల ప్రతినిధులతో ‘‘పశు మహామారుల అంతర్జాతీయ సదస్సు’’ జరిగింది. జంతువులకు వచ్చే అంటువ్యాధులను ఎదుర్కొనటానికి, ఆ స్పందనలను సమన్వయ పరచటానికి ఒక అంతర్జాతీయ సంస్థ అవసరాన్ని…

ప్రజలను అవమానించేలా పోస్టులు సరికాదు

సోషల్‌ విూడియాలో బాధ్యతగా వ్యవహరించాలి బిఆర్‌ఎస్‌ సోషల్‌ విూడియా పోస్టులపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అభ్యంతరం కరీంనగర్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : ప్రజలను కించపరిచేలా మాట్లాడొద్దని బీఆర్‌ఎస్‌ సోషల్‌ విూడియా వారియర్స్‌కు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజలను తప్పుపట్టేలా పోస్టులు పెట్టవద్దన్నారు. ప్రజలు ఎప్పుడూ తప్పు చేయరని…

రేపు పబ్లిక్‌ గార్డెన్‌లో గణతంత్ర వేడుకలు

ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు..పోలీసుల ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : రేపు శుక్రవారం హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉదయం 7.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆమె సభలో ప్రసంగిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు…

రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ చేపట్టండి: సిఎంకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : భారత్‌ మాల, రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూ సేకరణ పక్రియ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు సిఎంకు లేఖ రాశారు. భారత్‌ మాల, రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూ సేకరణ పక్రియ చేపట్టాలని…