Category Uncategorized

భూస్వాముల సాగు లేని మడికి ‘సాగు సంజీవని’ ఆఖరి తడే..!

రాష్ట్రంలో కోటి 40లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నది. 70.54 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు.వీరిలో ఐదు ఎకరాల లోపు  50లక్షల రైతులు ఉన్నారు. 20 లక్షల మంది రైతులు ఐదు ఎకరాలకు పైగా ఉన్న వాండ్లే. ఇందులో వారసత్వంగా ఉన్న ధనికులు కొందరైతే, నడమంత్రపు  భూస్వాములు, రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు లబ్ది పొందుతున్నారు.…

మౌనముద్రలో మహాత్ముడు!

20వ శతాబ్దంలో ప్రపంచ మానవాళిని అత్యంత అధికంగా ప్రభావితం చేసిన మహనీయుడు మహానుభావుడు మన మహాత్మా గాంధీ. బ్రిటీష్‌ వలస పాలనలో మగ్గిపోతున్న అమెరికా, ఆసియా, ఆఫ్రికా, దేశాలు బ్రిటిష్‌ నిరంకుశత్వం నుంచి పోరాటం చేస్తున్న తరుణంలో ప్రపంచం మొత్తం వలస పాలన ఆధిపత్యంలో ఉన్న సమయంలో భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు శాంతి సందేశాన్ని…

భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

  అంబులెన్స్ కి అద్దె చెల్లించలేక భర్త భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని కొరపుట్ జిల్లా వరిగుమ్మ సమితిలో శనివారం చోటుచేసుకుంది .పూర్ణ గూడెం పంచాయితీ ,కుమిలి గ్రామంలోని పుట్టింట్లో వివాహిత కరుణ అమృత్యో (30) అనే గిరిజన మహిళ అనారోగ్యంతో మృతి చెందింది.అయితే వారి సాంప్రదాయం ప్రకారం…

కాళేశ్వరం పై నిపుణుల కమిటీ

మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై త్వరలో అఖిల పక్ష సమావేశం తక్కువ ఖర్చు, తక్కువ టైమ్.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇరిగేషన్ విభాగంతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై…

ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన కెసిఆర్‌ గజ్వెల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ ఛాంబర్‌లో ఆయన ప్రమాణం చేస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వెల్‌ నుంచి ఎన్నికయ్యారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా…

నేటి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన రద్దు

ప్రకటన విడుదల చేసిక కిషన్‌ రెడ్డి బీహార్‌ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు సమాచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : నేటి కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా  తెలంగాణ పర్యటన వాయిదా పడిరది. ఈ మేరకు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం అమిత్‌…

బిజెపిని ఓడించే సత్తా బిఆర్‌ఎస్‌కు మాత్రమే

అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపిలు, ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడిరచాం ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే బిఆర్‌ఎస్‌ను బద్నామ్‌ చేస్తున్నారు రాహుల్‌ జోడో అంటుంటే..నేతలు ఛోడో అంటున్నారు బిజెపిని నిలువరించాడం ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : బిజెపిని ఓడిరచే సత్తా కేవలం బిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని పార్టీ…

ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా…

పత్రికలు కావచ్చు..చానెళ్లు కావచ్చు..వ్యక్తిగత యూట్యూబర్లు కావచ్చు.. ప్రజలకు కావాలసింది ఏమిటి..?  జరుగుతున్నది ఏమిటన్నది నిష్పక్షపాతంగా వెల్లడిరచాల్సిన మీడియా మాధ్యమాలు నేడు చేస్తున్నది ఏమిటి..? మీడియా వాస్తవాలను చూపుతుందా..? వారు చెప్పేది వాస్తవ సమస్యలేనా..?  పాలనలో లోపాలను ప్రజలకు వివరిస్తున్నారా..? లిఅంటే లేదనే చెప్పొచ్చు..అవాస్తవాలను, నిందనలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి.  ఎన్నికల సమయంలో…

మాన్యువల్‌ స్కావెంజర్ల హక్కుల ఉద్యమకారుడు!

కొంత మంది తమ కోసం ఆలోచిస్తారు. మరి కొంత మంది ప్రజలు కోసం ఆలోచిస్తారు. ఇంకొంతమంది సామాజిక మార్పు కోసం తమ ఆలోచనలను ఆచరణలో పెడతారు. అటువంటి వారిలో  బిందేశ్వర్‌ పాఠక్‌ ఒకరు.  బిందేశ్వర్‌ పాఠక్‌ అంటే కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. కానీ సులభ్‌ కాంప్లెక్స్‌ (ప్రజా మరుగుదొడ్లు) పేరును చూడని వారు, వాటి…