Category Uncategorized

మనుషుల పాట

ఈరోజు పొద్దున్నే వెలుతురొచ్చింది వెండిలా పరుచుకుంది వాకిట్లో చెట్లు నిశ్చలంగా పాటలు పాడుతున్నాయి కండ్లు ప్రకృతిని మొరపెట్టుకున్నాయి నీ అప్పు తిరిగి ఇచ్చేస్తాం ఆలస్యమైనా కడతాం మాటిస్తున్నాం మమ్ములను నీ వాసన దారుల్లో తచ్చాడనీయ్‌ అలగకు ఒరగకు క్షమించు గాయాలకు నూనె రాస్తే తగ్గవని తెలుసు మరచి మాయామోహంతో ఉన్నాం వైరుధ్యాల తలంపై తిరుగాడుతున్నాం వైషమ్యాలను…

వైవిధ్యాల మధ్య మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/ దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/  బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్‌ ఎగరాలంటారు మహాకవి డాక్టర్‌ గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను…

ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం..ఉద్యోగాల్లో 50 శాతం

లోక్‌ సభ ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్‌ పార్టీ వరాల జల్లు  ‘నారీ న్యాయ్‌ గ్యారంటీ’ పేర ఐదు గ్యారంటీలను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మార్చి 13 : లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళా వోటర్లపై కాంగ్రెస్‌ వరాల రaల్లు కురిపించింది. ‘నారీ న్యాయ్‌ గ్యారంటీ’ పేర…

జ్యూడిషియల్‌ విచారణతో కెసిఆర్‌ పరేషాన్‌

ఏం మాట్లాడాలో తెలియడం లేదు మూడు పిల్లర్లు కుంగితే డ్యామ్‌ ఉంటుందా మిషన్‌ భగీరథ ఓ ఫెయిల్యూర్‌ పథకం కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : కాళేశ్వరం, యాదాద్రి పవర్‌ ప్రాజెక్టులపై, విద్యుత్‌ కొనుగోలుపై జ్యూడిషరీ ఎంక్వయిరీ వేయడంతో కేసీఆర్‌ పరేషాన్లో పడ్డారని కాంగ్రెస్‌ ఎమెల్సీ…

ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలలో వేగంగా అభివృద్ధి

యువత సాధికారత కోసం కేంద్రం కృషి 3 సంవత్సరాలలో కనీసం అయిదు వేల మందికి ఉత్తమ శిక్షణ సికింద్రాబాద్‌లో నీలిట్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని…

ఆరూరి కిడ్నాప్‌కు బీఆర్‌ఎస్‌ యత్నం

అడ్డుకున్న అనుచరులు…హన్మకొండలో హైడ్రామా బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట…చిరిగిన అరూరి చొక్కా.. పలు చోట్ల దయాకర్‌ రావు కారును అడ్డుకున్న బీజేపీ శ్రేణులు మాజీ సీఎం కేసీఆర్‌తో రమేష్‌ సహా వరంగల్‌ పార్లమెంట్‌ పరిధి నేతల భేటీ హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : హనుమకొండలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఇంటి…

సంతృప్తికరమైన జీవితానికి యోగ ధ్యానం అవసరం

యోగా మరియు ధ్యానం మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం లోతైన ప్రయోజనాలను అందిస్తాయి, ముఖ్యంగా ఒత్తిడి  ఆందోళన నిండిన నేటి వేగవంతమైన ప్రపంచంలో  యోగ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన రోజువారీ జీవితంలో, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే మానసిక  భావోద్వేగ సవాళ్లను మనం తరచుగా ఎదుర్కొంటుంటారు. ఉద్యోగం కోల్పోయిన, ఆర్థిక ఒడిదుడుకులైనా, వ్యక్తిగత…

ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలలో వేగంగా అభివృద్ధి

యువత సాధికారత కోసం కేంద్రం కృషి 3 సంవత్సరాలలో కనీసం అయిదు వేల మందికి ఉత్తమ శిక్షణ సికింద్రాబాద్‌లో నీలిట్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని…

కెసిఆర్‌ పాలనలో దక్షిణ తెలంగాణ ఎడారి

మిషన్‌ భగీరథ పేరు చెప్పి ప్రజలకు మోసం  డిండి, ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తే నీటి సమస్య ఉండేది కాదు  నల్లగొండ పర్యటనలో కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని…ఊళ్లకు పోతే నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వొస్తున్నాయని మంత్రి…