Category Uncategorized

భారతదేశ తత్వం ప్రపంచానికి స్ఫూర్తి

సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు భారతీయ తత్వవేత్తల కృషి కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చి16:  శాంతిమంత్రాన్ని బోధించే భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో…

కేసీఆర్‌ స్వయంకృతం

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అణచివేసే ప్రక్రియ మొదలయ్యింది. బిఆర్‌ఎస్‌ను అణచివేయడం బిజెపి, కాంగ్రెస్‌లకు అవసరం. గతంలో కెసిఆర్‌ అనుసరించిన విధానామే ఇది. ఇందులో కొత్తదనం ఏవిూలేదు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, భ్రమలను కల్పించిన పాపానికి కెసిఆర్‌ అధికారం కోల్పోయారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని పదేళ్ల పాలనలో కెసిఆర్‌ దగా చేశారు. ఈ క్రమంలో…

రేవంత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ పాలన

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్‌ మార్కు ప్రజాస్వామిక పాలన స్పష్టంగా కనిపిస్తుంది. యువకుడైన రేవంత్‌ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలసి చేస్తున్న పాలనాతీరు పట్ల ప్రజల్లో ఓ నమ్మకం..భరోసా పెరిగింది. బిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలు ఏవగింపు కలిగిలా…వారిని మరింత అసహ్యించుకునేలా చేస్తున్నాయి. చేసిన అప్పుల గురించి, అక్రమాల గురించి కాకుండా ఎదురు…

మార్పు దిశగా వందరోజుల ప్రజాపాలన

సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయరు, దాని శక్తిసామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి. మన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు . సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి  స్థాయికి ఎదిగిన క్రమంలో  వారు చూపించిన ఆత్మవిశ్వాసం, ఆత్మ నిర్భరత ఎందరికో…

నేడు మోగనున్న ఎన్నికల నగారా

షెడ్యూల్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం  మధ్యాహ్నం విూడియా సమావేశంలో ప్రకటన  షెడ్యూల్‌ వివరాలను వెల్లడిరచనున్న ఎన్నికల కమిషనర్లు న్యూదిల్లీ, మార్చి 15 : సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రంగం సిద్ధం అయ్యింది. పార్లమెంటుతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు నేడు శనివారం ఎన్నికల…

ఎస్‌బిఐ తీరుపై సుప్రీమ్‌ కోర్టు తీవ్ర ఆగ్రహం

ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాల సమర్పణలో… వెంటనే బాండ్స్‌ నెంబర్లతో పాటు వివరాలు అందించాలని ఆదేశం విచారణను సోమవారానికి వాయిదా వేసిన ధర్మాసనం న్యూదిల్లీ, మార్చి 15  : ఎలక్టోరల్‌ బాండ్స్‌ కేసులో ఎస్‌బిఐ తీరుపై సుప్రీమ్‌ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఆదేశాలు పాటించలేదంటూ ఎస్‌బిఐకి సుప్రీమ్‌ రాజ్యాంగ ధర్మాసనం…

దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కవిత అరెస్ట్‌

కవిత ఫోన్లు, పీఏ ఫోన్లను ఈడీ స్వాధీనం విమానంలో దిల్లీకి తరలింపు అరెస్ట్‌పై ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వాదం… అరెస్ట్‌ సరికాదని ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను ప్రశ్నించిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 15 : భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యా హ్నం నుంచి…

పేదవానిపై భారం పడకుండా ఆదాయ వనరుల పెంపు

హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట ఇసుక ద్వారా ఆదాయం పెంపుతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు ఇసుక, మద్యం విభాగాల్లో అక్రమాలకు అడ్డుకట్టతో ఆదాయం పెంపు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 15 : రాష్ట్ర ఆదాయం ప్రైవేట్‌ వ్యక్తుల…

కవిత అరెస్ట్‌కు నిరసనగా.. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు బీఆర్‌ఎస్‌ పిలుపు

 అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమన్న మాజీ మంత్రి హరీష్‌ రావు కవిత అరెస్టులో కుట్ర కోణం : మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 15 : ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా నేడు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బిఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్‌ను…