ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కుటుంబాన్ని విచారించాలి

బిఆర్ఎస్ గుర్తింపును ఈసీ వెంటనే రద్దు చేయాలి పౌరుల హక్కులకు భంగం కలిగించిన వారిని కఠినంగా శిక్షించాలి…ఉన్నతస్థాయి దర్యాప్తు సాగాలి గవర్నర్ను కలిసి దర్యాప్తు కోసం విన్నవిస్తాం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్రమైన అంశమని, ఇది రాజకీయ…







