Category Uncategorized

చట్టవిరుద్దంగా ప్రైవేట్‌ వ్యక్తుల ప్రొఫైల్స్‌

నిఘా పెట్టేందుకు కుట్రపన్నిన నిందితులు అరిమాండ్‌ రిపోర్టులో పోలీసుల వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌ రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్‌ రూపొందించారని, ఇది అధికార దుర్వినియోగం…

రాజకీయాల్లో నేరచరితులకు అంతమెప్పుడు?

ప్రజాస్వామ్యన్ని పరిరక్షించి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం పరిపాటి. .అటువంటి పాలకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ నేటి ప్రజాప్రతినిధుల్లో చాలా మంది క్రిమినల్ నేరాలను ఎదుర్కొంటూ పరిపాలనలో భాగస్వాములు కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. .ఇటువంటి నేరమయ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి నేడు గొడ్డలి పెట్టుగా పరిణమించాయి. నాలుగు దశాబ్దాల పూర్వం…

ఫోన్ ట్యాపింగ్ .. ఎప్పుడు ఎలా ?

పూట  భోజనం లేకపోయినా బతుకచ్చమే కానీ  సెల్ ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవదు అయితే ఆ ఫోన్ మనిషి మనుగడకే ప్రమాదకరంగా మారింది …. ట్యాపింగ్  ట్యాపింగ్… కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. మోదీ సర్కార్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే… టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు…

ఎన్నికల్లో అవినీతిని వెలికితీసేందుకు కృషి చేయాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి ఈవీఎమ్‌లపై వోటరుకు, అభ్యర్థికి నమ్మకం కలగాలి విలేఖరులపై, జర్నలిస్టులపై దాడులేమిటని ఆగ్రహం వ్యక్తం ఉప్పల్‌, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 02 : జర్నలిస్టులు ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఎన్నికల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసేందుకు కృషి చేయాలని మీడియా అకాడమీ చ్కెర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు.తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌…

ఫోన్‌ ట్యాపింగ్‌లో దోషులు బయటపడాలి

నయీం డైరీ దొంగలను పట్టుకోవాలి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌  డిమాండ్‌ న్యూదిల్లీ,ఏప్రిల్‌02:  రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు  స్పందిం చారు. మంగళవారం డియాతో మాట్లాడు తూ.. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో…

మల్కాజిగిరిలో బిజెపితోనే పోటీ

కాంగ్రెస్‌ ఇక్కడ పోటీలో లేనట్లే  చేవెళ్లలో రిజెక్ట్‌ చేసిన అభ్యర్థిని పెట్టారు  మల్లారెడ్డి  తలచుకుంటే ఇక్కడ ఘనవిజయం సాధ్యం  నియోజకవర్గ స్థాయి సమీక్షలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,ప్రజాతంత్ర,ఏప్రిల్‌02:  మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లో మనకు పోటీ కాంగ్రెస్‌తో కాదు.. బీజేపీతోనే అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తేల్చిచెప్పారు. మనకు కాంగ్రెస్‌తో పోటీ లేదు. కేవలం…

పార్టీ గేట్లు కాదూ, ప్రాజెక్టుల గేట్లు తెరువు

పేగులు మెడలో వేసుకోవడం కాదు, పేదలకు హామీ ఇవ్వూ..  మనిషివి అయితే పంట నష్టపోయిన రైతులను, ఆటో డ్రైవర్లను ఓదార్చు సిఎం రేవంత్‌రెడ్డిపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఘాటు వ్యాఖ్యలు గజ్వేల్‌పై ఈర్ష్య పెట్టుకున్న కాంగ్రెస్‌, బిజెపిలకు వోటెందుకు వేయాలి?  కేసీఆర్‌ను మూడుసార్లు గెలిపించిన గజ్వేల్‌ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది  మీ కాళ్లు కడిగి నెత్తిన…

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

నలుగురు మావోయిస్టులు మృతి  కొందరికి గాయలు భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 02 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజా పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళ వారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యా…

తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న ఎండలు

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌2: వారంరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా, వాతావరణశాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో సూర్యుడి విశ్వరూపంతో .. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ.. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని…