చట్టవిరుద్దంగా ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్

నిఘా పెట్టేందుకు కుట్రపన్నిన నిందితులు అరిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్3: ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ రూపొందించారని, ఇది అధికార దుర్వినియోగం…



