Category Uncategorized

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు…ఇద్దరు మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఓఆర్‌ఆర్‌పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వొస్తున్న కారు హిమాయత్‌సాగర్‌ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా గాయపడినవారి…

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో..

యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండా ఉచిత రేషన్‌ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు ఇంటింటికీ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా వృద్ధులకు రూ.5 లక్షల వరకు వైద్యసేవలు, తక్కువ ధరకు ఔషధాలు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పదేళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై క్యాలెండర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

నిస్వార్థ సేవకుడు!

సిక్కు గురువులలో ప్రథములు గురునానక్‌ దేవ్‌! నేడు ఆయన  జయంతి పదిమంది సిక్కు గురువులలో ప్రథములు గురునానక్‌ దేవ్‌. నానక్‌ 1469 ఏప్రిల్‌ 15న పాకిస్తాన్‌ లోని ప్రస్తుతం లాహోర్‌ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్‌)లో (ఇది అప్పటి ఢల్లీి సుల్తానేట్‌  ప్రావిన్స్‌, ప్రస్తుతం ఈ ప్రదేశం నంకన్‌ సాహిబ్‌ అని పిలువ బడుతూ…

ప్రమాదకర ప్రజారోగ్య సమస్యగా అధిక రక్తపోటు!

ప్రపంచవ్యాప్తంగా 1.28 బిలియన్ల వయోజనులు (30 – 79 ఏళ్ల వయస్సు) అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌ లేదా బీపీ) రుగ్మతతో సతమతమవుతున్నారని, వీరిలో 67 శాతం (మూడిరట రెండు వంతులు) మంది అల్ప, మధ్య ఆదాయ దేశాల ప్రజలు ఉన్నారని ఐరాస నివేదికలు తెలియజేస్తున్నాయి. దాదాపు 46 శాతం ప్రజలకు అధిక బీపీ ఉన్న విషయం…

విద్యా వ్యవస్థపై పోరాడి గెలిచిన రియల్‌ హీరో…

చీకటిని అసహ్యించుకోనేవారు కొందరు, చీకటిని చూసి భయపడేవారు ఇంకొందరు, చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు అలాంటి మూడవ రకంనకు చెందిన వాళ్ళను మూడక్షరాల పదంలో సూరీడు అంటారు. వైకల్యం శరీరాన్ని ఇబ్బంది పెడితే, ప్రతి చిన్నపనికీ మరొకరి సాయం అడగాల్సిరావడం మనసుని బాధిస్తుంది. శారీరకంగా మానసికంగా నిత్య పోరాటం చేస్తూనే తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న…

ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌(ఐపీఎల్‌) కప్‌ బీజేపీదే..

400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం  రాష్ట్రంలోనూ టీపీఎల్‌(తెలంగాణ పొలిటికల్‌ లీగ్‌) స్టార్ట్‌..  కాంగ్రెస్‌ టీమ్‌కు ప్లేయర్స్‌ లేరు.. బీఆర్‌ఎస్‌ టీమ్‌ సభ్యుల్లో నిరాశ  కరీంనగర్‌లో బీజేపీని బంపర్‌ మెజారిటీతో గెలిపించండి  బూత్‌ విజయ్‌ సంకల్ప అభియాన్‌ సమావేశంలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 : ఐపీఎల్‌ క్రికెట్‌ మాదిరిగానే…

బిఆర్‌ఎస్‌కు వోటేస్తే మూసీలో వేసినట్లే

ప్రచారంలో కేంద్రమంత్రి, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 : బీఆర్‌ఎస్‌ పార్టీకి వోటు వేస్తే, అది మూసీ నదిలో వేసినట్టేనని కేంద్ర మంత్రి, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ అవినీతికి కేంద్రంగా మారడంతోనే ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. కుటుంబ పాలనకు…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేడ్కర్‌ మహనీయుని పుణ్యమే..

పదేండ్ల బిఆర్‌ఎస్‌ పాలన సబ్బండ వర్గాల సంక్షేమంలో స్వర్ణయుగం.. ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాళులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13: దళిత బహుజన మైనారిటీ మహిళా వర్గాలు అన్ని రంగాల్లో సమానత్వంతో ఆత్మగౌరవంతో జీవించేలా పాలన అంది, అంబేడ్కర్‌ మహనీయుని ఆదర్శాలు, కార్యాచరణ సంపూర్ణంగా అమలులోకి వచ్చిన నాడే, దేశ స్వాతంత్య్రానికి సంపూర్ణ ఫలితం దక్కినట్టని,…

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 14 సీట్లు ఖాయం

రాష్ట్రాన్ని మోసం చేసిన బీఆర్‌ఎస్‌, బీజేపీలకు శిక్ష తప్పదు బీజేపీలాగా కాంగ్రెస్‌ జుమ్లాలకు పాల్పడదు దేవరకొండ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 : వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 14-15 స్థానాలు దక్కడం ఖాయమని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  ధీమా…