Category Uncategorized

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్‌ మోసం

పార్టీ చేసిన రైతు డిక్లరేషన్‌..బోగస్‌ బీఆర్‌ఎస్‌ హాయాంలో రైతులకు తీవ్ర అన్యాయం కేసీఆర్‌ మాటలు కోటలు దాటితే.. పనులు ఫామ్‌ హౌస్‌ దాటలేదు.. ఇచ్చిన హమీని అమలు చేయడమే మోదీ గ్యారంటీ రైతు దీక్షలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు,…

ఉచిత హామీలకు అంతం లేదా!

రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు, రాజకీయ క్రమశిక్షణ కూడా పాటించాలి. అధికారం కోసం గడ్డి కరవడం సరికాదు. డబ్బులను తమ జేబులోంచి ఇస్తున్నట్లుగా చేతికి ఎముకే లేదన్నట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయి. దీనిని ప్రజలు గుర్తించి అప్రమత్తం కావాలి. అలాంటి పార్టీలను, నాయకులను…

సెల్‌ టవర్‌ రేడియేషన్‌ ప్రమాదకరమా…?

శాస్త్రసాంకేతిక ప్రగతి రథయాత్రలో నవ్య మానవుడు డిజిటల్‌ వలలో చిక్కి ఆధునిక జీవనశైలిలో మునిగి తేలుతున్నాడు. చరవాణి శరీరంలో మరో అంగమైంది. మొబైల్‌ లేకుండా క్షణమైనా గడవని దుస్థితికి చేరుకున్నాడు ఆధునిక నరుడు. సెల్‌ ఫోన్ల వాడకం గ్రామీణ భారతానికి కూడా పాకడంతో జనావాసాల నడుమ సెల్‌ టవర్లు వెలవడం సర్వ సాధారణమైంది. ఇండియాలో వాడబడే…

కాంగ్రెస్‌ పాలనలో కోతల స్కీమ్‌లు

బీజేపీ, కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రజలకు కేసీఆర్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడా తెలిసింది.. రేపు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు జహీరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కొత్త స్కీమ్‌లను తీసుకురాకుండా కోతల స్కీమ్‌లను తీసుకొచ్చిందని…

రాష్ట్రానికి మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

దేశంలో ప్రధాని పరువు ఇంత దిగజారిపోయిందా? రాముడి ఫోటోతో కాదు ఆయన ఫోటోతో వోట్లు అడగాలి అభివృద్ధి గురించి అడిగితే ఇంటింటికీ రాముని ఫోటోలు, అక్షింతలు పంపిస్తారా? హిందూ గాళ్లు, బొందుగాళ్లు అన్న కేసిఆర్‌ను ప్రజలే బొంద పెట్టారు తల్లి ప్రస్తావన తీసి బండి తన బొంద తనే తవ్వుకున్నాడు కరీంనగర్‌ దీక్షలో బండి సంజయ్‌పై…

భద్రాద్రికి కల్యాణ శోభ

సర్వాంగ సుందరంగా ముస్తాబు.. రాములోరి పెళ్లికి సర్వం సిద్ధం 17న శ్రీసీతారాముల కల్యాణం 18న మహా పట్టాభిషేకం భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : భదాద్రికి పెళ్లి కళ వొచ్చేసింది. మరో రెండు రోజుల్లో జరుగనున్న రాములోరి కల్యాణం కోసం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ…

2004 చరిత్ర పునరావృతం

ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటమి.. ఇండియా కూటమి విజయం సిఎం రేవంత్‌ రెడ్డి జోస్యం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2004లో…

దేశంలో ధనవంతుల పక్షానే పాలకవర్గాలు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 14 :  అనైక్యత కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివారం పిటిఐక్ని ఇచ్చిన ఇంటర్వ్యూలో అమార్త్య సేన్‌ మాట్లాడుతూ..కుల గణన…

దేశంలో ధనవంతుల పక్షానే పాలకవర్గాలు

విపక్షాల బలహీనతకు అనైక్యతే కారణం అందుకే పట్టు సాధించలేకపోతున్న విపక్ష కూటమి ‘ఇండియా’ పార్టీ గత ఘన కీర్తితో కాంగ్రెస్‌ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది పిటిఐకి ఇచ్చిన  ఇంటర్వ్యూలో  ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 14 : అనైక్యత కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని…