Category Uncategorized

వారసత్వంగా వొచ్చే వ్యాధి..

నేడు ప్రపంచ హిమోఫిలియా దినం ఫ్రాంక్‌ ష్నాబెల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 17న వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ హిమోఫీలియా (డబ్లు ఎఫ్‌ హెచ్‌ ) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 1989 సంవత్సరం నుండి జరుపితున్నారు. ఈ సంవత్సరం  థీమ్‌ ‘‘అందరికీ సమానమైన అందుబాటు: అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించడం’’.వరల్డ్‌…

నిన్నటి వరకు ఒకే గూటి పక్షులు..నేడు ప్రత్యర్థులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విచిత్ర పరిస్థితి వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ సీటిచ్చినా కాదని కాంగ్రెస్‌లో చేరిన కావ్య.. సీటివ్వలేదని అలిగి బీజేపీలో చేరిన ఆరూరి ఎట్టకేలకు బిఆర్‌ఎస్‌ పార్టీ డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడిరది. డాక్టర్‌…

చరమాంకంలో తెలుగు నాటక రంగం…

నిర్లక్ష్యం చేస్తే కనుమరుగు ఖాయం! నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం 19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్‌ రాసిన కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం…

దేశవ్యాప్తంగా తనిఖీల్లో మొత్తం 4 వేల 650 కోట్లు స్వాధీనం

సంచలనంగా ఎన్నికలు ప్రారంభం కాకముందే రికార్డ్‌ స్థాయిలో లెక్కా పత్రాలు లేని సొత్తు స్వాధీనం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 15 : భారత దేశ చరిత్రలోనే 2024 ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఫస్ట్‌ ఫేస్‌ పోలింగ్‌ కూడా ప్రారంభం కాకముందే అక్షరాల 4 వేల 650 కోట్ల రూపాయల…

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి…

నయనానందకరం….జగదభిరాముని కల్యాణం నేటికీ రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు ఆ శిరస్సుపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రం రేపు భదాద్రి రాములోరి కల్యాణం భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 :  అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యా పురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు…

బిఆర్‌ఎస్‌కు మరో నేత రాజీనామా

కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ సిఎం రేవంత్‌ సమక్షంలో చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : సార్వత్రిక పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్‌ పార్టీ…

ఎలక్టోరల్‌ బాండ్స్‌పై రివ్యూ పిటిషన్‌

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 15 : ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సవ్నిక్షించాలం టూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్న సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై న్యాయవాది మాథ్యూస్‌ జె. నెడుంపర సోమవారం ఈ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక చట్టంలోని సవరణలతో పార్లమెంటు ఈ…

వోడినా, గెలిచినా మేమెప్పుడూ ప్రజలవైపే..

ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాం.. లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెప్పాలి.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన బిజెపి వారికి చెపుకోవడానికి పథకాలు లేవు.. అందుకే చీరలు, చిత్రపటాలు, అక్షింతల పంపిణీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ రావు కొడంగల్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 :…

ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ మోదీకి తాకట్టు…

కాంగ్రెస్‌ పార్టీ జాగీర్దార్లకో, జమీందార్లకో టికెట్లు ఇవ్వలేదు.. ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది  అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి నారాయణపేట ఎత్తిపోతల పథకానికి నిధులిస్తాం..  నారాయణపేట జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నారాయణ పేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : ఐదు పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్‌ సుపారీ తీసుకున్నారని,…