Category Uncategorized

‌ప్రమాదంలో ఫెడరలిజం…

యూపిఎపై నిందలు మోపి అధికారంలోకి బిజెపి కానీ నాటికన్నా దిగజారిన ఆర్థికాభివృద్ధి కొరోనాతో వొచ్చిన ఆర్థిక దివాలా కానేకాదు డబుల్‌ ఇం‌జిన్‌ ‌ప్రభుత్వం పేరుతో మోసం తెలంగాణ కన్నా అధ్వాన్నంగా యూపి పురోగతి హిజాబు లాంటి వివాదాలతో పెట్టుబడులు వొస్తాయా మత చిచ్చులపై యువత అప్రమత్తం కావాలి అసెంబ్లీ వేదికగా కేంద్రం తీరును తూర్పారా పట్టిన…

బడ్జెట్‌ అం‌టే బ్రహ్మపదార్థం కాదు

నిధుల సమాహారం…వనరుల సమకూర్పు మాత్రమే బడ్జెట్‌ను విమర్శించడం సహజమే వనరుల సమీకరణకే అప్పులు..ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం మనకన్నా 24 రాష్ట్రాల అప్పులు అధికం.. వాటిపై బాధపడాల్సిన అసవరం లేదు ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను అణిచి వేస్తామనే దుర్మార్గ వైఖరితో కేంద్రం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి…

గుణపాఠం తప్పదు !

ప్రగతి మంత్రం జపించో హామీల అస్త్రం సంధించో వాళ్లేప్పటికీ గెలుస్తున్నారు జనాలు  ఓడిపోతున్నారు గెలుపు సూత్రం ఒంటబట్టో ప్రజల బలహీనత పసిగట్టో వాళ్ళు వోట్లు కాజేస్తున్నారు భారీ విగ్రహాలు ప్రతిష్టించో భూరి నజరానా ప్రకటించో వాళ్ళు గద్దె ఎక్కుతున్నారు జాతీయవాదం పల్లవించో కాసాయ సారం ప్రబోధించో వాళ్ళు దేశాన్ని ఏలేస్తున్నారు నిరుద్యోగం పెరిగినా ధరలు నింగినంటినా…

ఇంకెన్నాళ్లీ నదీ జల వివాదాలు !

‘‘ఎగువ రాష్టాల్రను విడిచిపెట్టి, దిగువ రాష్టాల్రను పాత లెక్కల్లోనే తేల్చుకోమనడం అన్యాయం కాక మరోటి కాదు. దీనిని పంచుకోవాల్సి వస్తే ట్రిబ్యునల్‌ అవసరమే లేదు. వర్షపాతం తగ్గి, నదీజలాల లభ్యతలో కొరత ఉండడం సాధారణంగా మారిన ప్పుడు అందుకు తగ్గట్టుగా న్యాయంగా, స్పష్టంగా పంపిణీ జరగాల్సిన అవసరాన్ని ట్రిబ్యునల్‌ ‌గమనంలోకి తీసుకున్నట్టు లేదు. బ్రిజేష్‌ ‌ట్రిబ్యునల్‌…

‌ప్రజారోగ్యానికి వరం టీకా ఔషధం నేడు ‘జాతీయ టీకా దినోత్సవం’

‘‘టీకాలతో ఆరోగ్య, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని, వ్యాధులు సోకకుండా నాటి నేటి వరకు భారతీయుల ఆరోగ్య కవచంగా నవజాత శిశువు నుండే వయోవృద్ధుల వరకు టీకాలు పలు రోగాల పట్ల వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడం, జీవితకాలం వ్యాధులు సోకకుండా కట్టడి చేయడం చూస్తున్నాం. గత రెండు ఏండ్లుగా ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న కోవిడ్‌-19…

ఎరుపెక్కిన భదాద్రి

పోడు భూముల సాధనకై కదం తొక్కిన గిరిజన రైతులు భదాద్రిలో సిపిఐ ఆధ్వర్యంలో వేలాదిగా సాగుదారుల ప్రదర్శన అటవీ శాఖ కార్యాలయం దిగ్బంధం భద్రాచలం, మార్చి 14(ప్రజాతంత్ర ప్రతినిధి) : భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని, 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు…

శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా ఏకగ్రీవ ఎన్నిక

రెండోసారి బాధ్యతల స్వీకరణ మంత్రులు కేటీఆర్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌ ‌శుభాకాంక్షలు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి వరుసగా రెండోసారి ఏకగ్రీవగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా గుత్తా వొక్కరే నామినేషన్‌ ‌వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది.. సోమవారం ఎన్నిక అనంతరం సుఖందర్‌ ‌రెడ్డిని మంత్రులు కేటీఆర్‌,…

రాజగోపాల్‌ ‌రెడ్డి కాంట్రాక్టర్‌ ఎంఎల్‌ఏ ‌తలసాని పేకాట మంత్రి

అసెంబ్లీలో కోమటిరెడ్డి వర్సెస్‌ ‌తలసాని బడ్జెట్‌ ‌పద్దులపై చర్చలో అవినీతి ప్రస్తావన ఇద్దరి మధ్యా వాదోపవాదాలు..వారించిన సభ్యులు కోమటి రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న కెటిఆర్‌ ‌కోమటి రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌కాంట్రాక్టర్‌ అనడంపై…

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌

ఏ‌ప్రిల్‌ 14‌న రానున్న అమిత్‌ ‌షా, రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం చివరి వారంలో జనగాంలో బహిరంగ సభ ? ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ నేతలు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా…