Category Uncategorized

సమ్మక్క సారలమ్మపై ఎలాంటి అల్ప వ్యాఖ్యలు చేయలేదు

20 ఏళ్ల క్రితం ప్రసంగంలో ఒక భాగాన్ని తీసుకుని దుష్ప్రచారం దీనివెనక అన్య ప్రయోజనాలు ఉన్నాయేమో మైక్‌ ‌దొరికింది కదాని కొందరు ఇష్టం వొచ్చినట్లు వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదు సమాజానికి మేలు చేయడమే మా కర్తవ్యం యాదాద్రికి పిలిస్తే వెళతాం..లేకుంటే చూసి ఆనందిస్తాం రాజకీయాలకు మేం దూరం..పూసుకుని తిరిగే అలవాటు లేదు మాంసాహారంపై…

ఆర్టీసీలో రౌండప్‌ ‌ఛార్జీలు

చిల్లర సమస్యలకు చెక్‌ ‌పెట్టిన సంస్థ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 18 : తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ ‌పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ‌రౌండప్‌ ‌చార్జీలను ఖరారు చేశారు. దీంతో స్వల్పంగా ఛార్జీలు కూడా పెరిగాయి. శుక్రవారం  నుంచి ఈ కొత్త రౌండప్‌…

పండగ రోజు కొత్తపల్లిలో తీవ్ర విషాదం

ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య సిరిసిల్ల టౌన్‌, ‌మార్చి 18(ప్రజాతంత్ర విలేఖరి)  : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ వివాహిత తన ఇద్దరు కూతుళ్ళతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో…

‌ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా టెన్షన్‌

చైనా, కొరియా సహా పలుదేశాల్లో కేసుల పెరుగుదలతో ఆందోళన అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక న్యూ దిల్లీ, మార్చి 18 : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. కొన్ని వారాల పాటు తగ్గినట్లు కనిపించినప్పటికీ.. కోవిడ్‌ ‌ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ…

బిజెపి ఫేక్‌ ‌ప్రచారాలను తిప్పికొట్టాలి…

ఉద్యోగాల నోటిఫికేషన్‌తో బిత్తర పోయిన ‘బత్తాయి’నేతలు నిరుద్యోగ యువకుల్లో అవగాహన కలిపించాలి టిఆర్‌ఎస్‌ ‌యువనేతలకు మంత్రి హరీష్‌రావు పిలుపు సిద్ధిపేట, మార్చి 18(ప్రజాతంత్ర బ్యూరో) : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కేంద్రం పరిధిలో ఉన్న ఉద్యోగాల భర్తీ ఎన్నడూ మాట్లాడని…

28 ‌నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ..

21 నుంచి 28 వరకు ఉద్ఘాటన కార్యక్రమాలు 28న మహాకుంభ సంప్రోక్షణ..హాజరుకానున్న సిఎం కెసిఆర్‌ ‌వివరాలు వెల్లడించిన ఆలయ ఇవో గీత ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 18 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని ఆలయ ఈవో  గీతారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఇక్కడ…

రామయ్య పెళ్ళికొడుకాయనే… భదాద్రిలో మొదలైన రామయ్య పెళ్లి సందడి

స్వామివారికి ఘనంగా వసంతోత్సవం, డోలోత్సవం కల్యాణంకు 20 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు భద్రాచలం, మార్చి 18 (ప్రజాతంత్ర ప్రతినిధి) :  ఏప్రియల్‌ 10 ఆదివారం నాడు జరగనున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు శుక్రవారం ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంతో రామాలయంలో పెళ్లి సందడి నెలకొంది. ఉదయం స్వామివారికి ఆలయంలో…

సంపద పరుగులు ఒకవైపు.. ఆకలి కేకలు వేరొక వైపు…..

కొన్ని నెలల క్రితం ఆక్స్ ‌ఫామ్‌ ‌సంస్ధ ఇన్‌ ఈక్వాలిటీ కిల్స్ ‌పేరిట విడుదల చేసిన నివేదికలో దేశంలోని 84 శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గడం, జీవనోపాధి పడిపోవడం, ద్వారా పేదరికం విజృంభించడమే కాకుండా అనేక ఆకలి మరణాలు కూడా సంభవించాయని స్పష్టం చేసింది. గత ఏడాదిలో 46 మిలియన్ల పేద ప్రజలు కడు పేదరికంలోకి…

శతాబ్దపు జలాశయాలు అంతరించనున్నాయా..!

‘‘‌జీఓ-111 రద్దు చేసిన ఫలితంగా ప్రభుత్వ నియంత్రణ కొరవడి విచ్ఛలవిడిగా, విచక్షణారహితంగా పట్టణీకరణకు ద్వారాలు తెరుచుకుంటూ భాగ్యనగరం చుట్టు ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, నీటి నిల్వల ఉనికి ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ఈ జీఓ రద్దుతో చారిత్రాత్మక ఉస్మాన్‌సాగర్‌, ‌హిమాయత్‌సాగర్‌ ‌జలాళయాలు ‘మృత్యఘోష’ను అనుభవిస్తాయనే విషయాన్ని నిపుణులు వాపోతున్నారు.’’ (తెలంగాణ ప్రభుత్వం…