Category Uncategorized

కెసిఆర్‌ అరాచక పాలనకు ముగింపు పలకాలి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 22 : రాష్ట్రంలో కేసీఆర్‌ ‌కుటుంబం రాచరిక పాలన కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ‌సర్కారు తెలంగాణ ప్రజల సంపద దోచుకుంటుందని మండిపడ్డారు. మేడ్చల్‌ ‌జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సవి•క్షా సమావేశం నిర్వహించిన చుగ్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆశయాలకు అనుగుణంగా…

కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌వి పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు

గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారు అసెంబ్లీలో బిల్లు ఆమోదించినప్పుడు కిషన్‌ ‌రెడ్డి,  ఉత్తమ్‌ ‌కూడా ఉన్నారు గిరిజనులపై ప్రేమ ఉంటే రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పించాలి వైద్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ ‌పార్లమెంటు సాక్షిగా…

‌ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలనే సంకల్పాన్ని స్వీకరించండి

హైదరాబాద్‌, ‌పీఐబీ, మార్చి 22 : ప్రపంచ జల దినం సందర్భంగా ప్రతి ఒక్క నీటి చుక్కను ఆదా చేయాలనే సంకల్పాన్ని స్వీకరించండంటూ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నీటి ఆదా దిశగా కృషి చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్‌…

నా టార్గెట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డే

నా పరిస్థితి ముత్యాల ముగ్గులో హీరోయిన్‌లా మారింది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌మార్చి 22(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) : తన పంచాయతీ రేవంత్‌తోనేననీ, తన పరిస్ధితి ముత్యాల ముగ్గులో హీరోయిన్‌లా ఉందనీ,కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ ‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం మీడియా ప్రతినిధులతో…

రసకందాయంలో కాంగ్రెస్‌ ‌రాజకీయం

అధిష్టానం వద్దకు చేరిన అసమ్మతి పంచాయతీ జగ్గారెడ్డి తరహాలోనే మరి కొందరు సీనియర్లపై చర్యలు ? ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో రాజకీయం రసకందాయానికి చేరుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభించిన ధిక్కార స్వరం బలం పుంజుకుంటున్న తరుణంలో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవడంతో మరింత…

దోపిడీ విషయంలో బీజేపీ, తెరాస తోడు దొంగలు

సింగరేణి టెండర్లలో అవకతవకలపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టటం లేదు.. పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నేను చనిపోతే నామీద కాంగ్రెస్‌ ‌జెండానే ఉంటుంది : ఎంపి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : సింగరేణి టెండర్లలో జరిగిన అవకతవకలకు సంబంధించి తాము కేంద్ర ప్రభుత్వానికి రాత పూర్వకంగా…

పెరిగిన పెట్రో, గ్యాస్‌ ‌ధరలు

హైదరాబాద్‌లో రూ. 110కి చేరువలో లీటరు పెట్రోల్‌ ‌ధర.. వేయి దాటిన గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెట్రో ధరలపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన..నిరసనలతో సభ రెండుసార్లు వాయిదా న్యూ దిల్లీ, మార్చి 22 : అంతా అనుకున్నట్లు మరోమారు పెట్రో పిడుగు పడింది. వంటింట్లో సిలిండర్‌ ‌ధర పేలింది. ఉక్రెయిన్‌ ‌యుద్ధం పుణ్యమా అని ధరలు…

యాసంగి ధాన్యం విషయంలో… కేసీఆర్‌ ‌కొత్త డ్రామా…!

రైతులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి.. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ ‌జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రోజుకో కొత్త డ్రామా ఆడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగా అధ్యకుడు…

మార్చి 23… అమర వీరుల దినోత్సవం

భారతదేశ చరిత్రలో మార్చి 23వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది.  విప్లవవీరులైన సర్దార్‌ ‌భగత్‌సింగ్‌, ‌రాజ్‌గురు, సుఖదేవ్‌లు ఉరితీయ బడిన రోజు 1931 మార్చి 23. ప్రత్యేక పాకిస్తాన్‌ ‌కావాలని 1940లో తీర్మానించిన రోజు మార్చి 23. పాకిస్థాన్‌ ఇస్లామిక్‌ ‌ప్రజాస్వామ్యమని 1956లో తీర్మానం చేసి అమలులోకి తెచ్చుకున్న రోజు మార్చి 23.విప్లవ వీరులైన సర్దార్‌…