అలనాటి మేటి సంపాదకులు పండితారాధ్యుల
తొలితరం ఖ్యాతి గాంచిన పాత్రికేయులలో, సంపాదకులలో పండితారాధ్యుల నాగేశ్వరరావు ఎన్నదగిన వారు. గుంటూరు జిల్లా, ఇంటూరు గ్రామంలో 1912, మార్చి 26న మల్లయ్య, భైరవాంబ దంపతులకు జన్మించారు. గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం పత్రికా రచయితగా ప్రసిద్ధి గాంచారు. పిఠాపురం మహా రాజా వారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు పనిచేసి,…
