Category Uncategorized

ఎం‌జిఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు…

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యుల సస్పెన్షన్‌ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌వరంగల్‌ ఎం‌జిఎం దవాఖానాలో రోగి కాలు,చేతి వేళ్లను ఎలుకలు కొరికిన ఘటనలో సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. గతంలో సూపరింటెండెంట్‌గా ఉన్న చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. అలాగే, విధుల్లో నిర్లక్ష్యం విధించారని ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్‌ ‌వేటు వేసింది.…

ఎం‌జిఎంలో దారుణం..

ఐసియులో రోగిని కొరికిన ఎలుకలు. తీవ్ర రక్త స్రావం…రోగి పరిస్థితి విషమం ఎంజిఎం.మార్చి 31, (ప్రజాతంత్ర విలేఖరి)వరంగల్‌ ఎం‌జిఎం ఆసుపత్రిలో దారణ ఘటన జరిగింది. ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్‌ ‌లో రోగిని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. హనుమకొండ నగరంలోని భీమరానికి చెందిన శ్రీనివాస్‌ ‌కిడ్నీ…

మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు

తప్పనిసరైతే రక్షణ చర్యలు తీసుకోవాలి పెరుగుతున్న ఎండలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌ ‌శ్రీనివాస రావు ప్రజలకు సూచించారు. ఈ మధ్య ఎండ…

భానుడి భగభగలు ..!

ఉష్ణోగ్రతల పెరుగుదలకు తోడు వడగాలులు రానున్న 2 రోజుల్లో 2-4 డీగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌ ‌జిల్లా…

భానుడి భగభగతో.. విద్యుత్‌ ‌భారీగా వినియోగం..!

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపి స్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబి క్కిరవు తున్నారు.హైదరాబాద్‌ ‌జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.హైదరాబాద్‌ ‌జిల్లాల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్‌ ‌జిల్లా చేప్రాల 43.3 పైగా నమొదు…

అమ్మ పాటల్ని

ఏ చరిత్రా చెప్పలేదు నాకు యుద్ధం చేయమని ఏ పురాణమూ ఇతిహాసమూ నేర్పలేదు సరైన పాఠం ఎముకల దారిలో మృత్యువు భుజాన్ని ఆసరాగా తీసుకుని గడిచిన గతాన్ని శాంతి వచనాల్లా వల్లేవేస్తూ ఎదురుచూసే గుమ్మాలకు రేపటి తోరణాలు కడుతూ కోల్పోయిన కడుపులకు సర్ది చెప్పుతూ అరణ్యరోదనల పర్వంలో ఎన్ని పాత్రలో సజీవదహనం చేయబడ్డవి ఇంకా వారి…

దుఃఖ దీపం

తనువులోని రక్తాన్నంత చమురుగా పోసి ఒంట్లోని నరాలన్నింటిని వత్తులుగా పేని.. జీవితపు ఆశలను ప్రమిధలుగా చేసి.. ఎదలో రగులుతున్న కష్టాలను.. నిప్పురవ్వలుగా రాజేసి వెలిగించిన దీపం.. బలంగా వీస్తున్న గాలి తాకుల్లకు ఊగిసలాడుతూ కన్నీరు కారిస్తుంది. ఉహాలనే ఆధారాలకు వ్రేలాడుతున్న వెలుగులన్ని.. కాలం విసిరిన కత్తుల వేటకు తెగిపడుతున్నాయి. నిశీధి కమ్ముకున్న నల్లని ఆకాశంలో.. తారలన్నీవెలుగుపూలు…

శతాధిక వసంతాల ఆంధ్ర పత్రిక దిన పత్రిక

ఏప్రిల్‌ 1… ఆం‌ధ్రపత్రిక దిన పత్రిక ప్రారంభ దినం స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర వహించిన తెలుగు పత్రిక ఆంధ్ర పత్రికకు పత్రికా రంగంలో విశిష్ట స్ధానం ఉంది. తెలుగులో మొట్టమొదటి వార్తాపత్రిక 1885లో వెలువడింది. ఆంధ్ర ప్రకాశిక అనే పత్రికను ఆవుల చినపార్థసారధి నాయుడు ప్రారంభించారు. తరవాత కాలంలో కృష్ణా పత్రిక (1901), స్వరాజ్య (1905), ఆంధ్ర…

ఆశాగీతి

చైత్రమాసపు ఉషస్సులా జగతిని మైమరపించే వసంతభామినిలా పచ్చని చిగురుటాకుల పావడాకట్టి కబరిపై మల్లెలు సింగారించి మధుపములు మంజులనాదం చేస్తుండగా చిరునగవులొలికిస్తూ హంసలా అడుగులేస్తూ మధుమాసపు కోకిలలు పంచమంలో స్వాగతగీతం పాడుతుండగా తెలుగు వెలుగు నేనని షడ్రుచుల సమ్మేళనం నేనేనంటూ మమతానురాగాలను పెనవేసుకుంటూ అందరి ఆశలు ఈడేర్చగ వసంత సంతకం చేస్తూ శుభాలిచ్చుటకై శుభముఖంతో వేంచేస్తున్న వయ్యారిభామ…