Category Uncategorized

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై శనివారం జరిగిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో నల్గొండ డిక్లరేషన్‌ ‌పేరు మీద సీనియర్‌ ‌పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ప్రవేశ పెట్టిన తీర్మానాలు

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై శనివారం జరిగిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో నల్గొండ డిక్లరేషన్‌ ‌పేరు మీద సీనియర్‌ ‌పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ప్రవేశ పెట్టిన తీర్మానాలు 1. జూలై 15 2021న కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువొచ్చిన గెజిట్‌ను ఉపసంహరించుకోవాలి. 2. తెలంగాణ…

అధికార పార్టీ నేతల ఆగడాలకు… తల్లీ కొడుకుల ఆత్మార్పణం

సెల్ఫీ వీడియోను పోస్టు చేసి కామారెడ్డి లాడ్జిలో నిప్పటించుకున్న గంగం సంతోష్‌, ‌పద్మ స్వస్థలం రామాయంపేటలో మృతదేహాలతో నిరసన పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో రణరంగంగా మారిన పేట ఎస్‌పి హామీతో సద్దుమణిగిన ఆందోళన ప్రజాతంత్ర, మెదక్‌, ఏ‌ప్రిల్‌ 16 : అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. వికృత చేష్టలు, అసభ్య పదజాల…

కేంద్రం సమస్యను సృష్టిస్తుంది.. రాష్ట్రం అలసత్వం వహిస్తుంది

గెజిట్‌ను కేంద్రం విత్‌ ‌డ్రా చేసుకోవాలి తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో తీర్మానం నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ‌కేంద్రం కృష్ణా గోదావరి నదీజలాల విషయంలో సమస్యను సృష్టిస్తుందే తప్ప పరిష్కరించడం లేదని రాజ్యాంగ నిపుణులు న్యాయశాస్త్ర కోవిదులు మాడభూషి శ్రీధర్‌ అన్నారు.…

హైదరాబాద్‌ను రక్షించుకుందాం

జీఓ 111 రద్దును ఉపసంహరించుకునే వరకూ పోరాడుదాం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌జీఓ  111ను రద్దు చేసేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రను అడ్డుకోవాలని అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రకటన విడుదల చేసింది.  కాకతీయులు నిర్మించగా గొల్లకొండగా ప్రసిద్ధి చెంది కుతుబ్‌…

ఆత్మరక్షణ

నిజానికి ఈ ఎఫ్‌ఐఆర్‌ ఒక్క నేరాన్ని కాదు, రెండు నేరాలను నమోదు చేస్తుందన్న మాట. మీరు ఆ ఎఫ్‌ఐఆర్‌ను జాగ్రత్తగా చదివితే అందులో మృతుడు పాల్పడినట్టుగా చెపుతున్న నేరం ఉంటుంది. ఆ వ్యక్తిని ఆత్మరక్షణార్థం కాల్చి చంపిన నేరం కూడ ఉంటుంది. అది ఆత్మరక్షణే అనుకుందాం. కాని అది ఆత్మరక్షణ కోసం చేసిన హత్య. అంటే…

గెరిల్లా యుద్ధం…!

ఎక్కడ అనకట్ట వెలిసినా మునిగేది మా ఆధరువులే.. ఏ మైనింగ్‌ ఒళ్ళు విరిసినా కూలేది మా బతుకుదెరువులే ఏ అక్రమార్కుడు చొరబడినా కరిగేది మా అటవీ భూములే అడవి తల్లిని నమ్ముకునోల్లం పోడు ఎవుసం చేసుకునేటోళ్లం వన సంపదకు మేం వారసులం ఇపుడు… దోపిడీ మరిగిన రాక్షస రాజ్యం చీకటి చట్టాలకు రూపులద్దింది అటవీ సంపదను…

ఆహార భద్రత చట్టానికి నగదు బదిలీ తూట్లు

పేదరికపు రేఖకు దిగువున ఉండి బహిరంగ మార్కెట్లోని అధిక ధరలకు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని వారిని ఆదు కోవాలి అనే పవిత్ర ఆశయంతో మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది.ఎందరో బడు గు జీవుల ప్రాణాలను ఈ పథ కం నిలబెట్టింది. కరువు కాటకాల సమయంలో ఆకలి మరణాలకు ఇది…

‌కాంగ్రెస్‌లో కదలిక

తెలంగాణ కాంగ్రెస్‌లో కదలిక మొదలైంది. ఇంతకాలంగా ఎవరికి వారుగాఉన్న నేతలంతా ఇప్పుడిప్పుడే సంఘటితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. నిన్నటివరకు ఒకరిపై ఒ••రు బహిరంగంగా చేసుకున్న ఆరోపణలకు ఒక విధంగా ఫుల్‌ ‌స్టాప్‌ ‌పడినట్లేననుకుంటున్నారు. ఈ పరిణామానికి సూత్ర ధారి ఆ పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీయేనని చెప్పక తప్పదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర…

ఆర్టీసీ రిజర్వేషన్‌ ‌ఛార్జీల పెంపు

గుట్టుచప్పుడు కాకుండా పెంచడంపై తప్పు పడుతున్న ప్రయాణీకులు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో షాకిచ్చింది. టికెట్‌ ‌రిజర్వేషన్‌ ‌చార్జీలు టీఎస్‌ఆర్టీసీ పెంచింది. ఒక్కో రిజర్వేషన్‌పై రూ.20 నుంచి 30 వరకు పెంచారు. అయితే చార్జీలు పెంచిన విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం దాచింది. మార్చి 27 నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి…