తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నల్గొండ డిక్లరేషన్ పేరు మీద సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ప్రవేశ పెట్టిన తీర్మానాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నల్గొండ డిక్లరేషన్ పేరు మీద సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ప్రవేశ పెట్టిన తీర్మానాలు 1. జూలై 15 2021న కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువొచ్చిన గెజిట్ను ఉపసంహరించుకోవాలి. 2. తెలంగాణ…
