Category Uncategorized

దేశంలో మళ్లీ పెరుగుతున్న కొరోనా

నాలుగు వేలు దాటిన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ప్రియాంకకూ కొరోనా పాజిటివ్‌ న్యూ దిల్లీ, జూన్‌ 3 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 4,041 కొత్త కేసులు నమోదు అయినట్లు బులిటెన్‌ ‌కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ ‌వెల్లడించింది. గురువారం నాటి కేసులతో పోలిస్తే శుక్రవారం అదనంగా పదిహేను వందలకు…

అత్యాచార బాధ్యులను వెంటనే అరెస్ట్ ‌చేయాలి..!

బీజేపీ నాయకుల,కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ ప్రకటన విడుదల హైదరాబాద్‌,‌జూన్‌ 3: ‌జూబిలీ హిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదురుగా శుక్రవారం  శాంతియుతంగా ధర్నా చేస్తున్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చింతల రాంచంద్రారెడ్డి తో పాటు, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి , బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్‌ , ‌బిజెపి సెంట్రల్‌ ‌జిల్లా…

రైతులపై అమానుష చర్యలు దారుణం

బాధ్యులైన పోలీసులపై కేసులు పెట్టాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌వరంగల్‌ ‌జిల్లాలో రైతులపై పోలీసుల చర్య అమానుషమని బీజేపీ నేత బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ థర్డ్ ‌డిగ్రీ ప్రయోగించిన పోలీసులను సస్పెండ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బాధ్యులైన పోలీసులపై క్రిమినల్‌…

మీరు మనుషులా…రాక్షసులా…?

మైనర్‌ ‌బాలికపై అఘాయిత్యం చేస్తే కనీసం స్పందించరా? తక్షణమే అరెస్ట్ ‌చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి లేనిపక్షంలో బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేరు టీఆర్‌ఎస్‌ ‌ఫ్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‘‘‌మీరు మనుషులా…రాక్షసులా…మైనర్‌ ‌బాలికపై అఘాయిత్యం చేస్తే నిందితులను అరెస్ట్ ‌చేయరా?…ఎఫ్‌ఐఆర్‌లో…

బస్సు ప్రమాదంపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్భ్రాంతి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం మృతులకు ఒక్కొక్కరికి లక్ష సాయం ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌కర్నాటకలో బస్సు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ ‌దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.…

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్‌ ‌బస్సు మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధం హైదరాబాద్‌కు చెందిన 8 మంది ప్రయాణికుల సజీవదహనం బెంగళూరు, జూన్‌ 3: ‌కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన 8 మంది సజీవ దహనం అయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌బస్సు ఢీ కొట్టిన…

ఎనిమిదేళ్లవుతున్నా ఏదీ అభివృద్ది

ప్రశ్నించిన కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి తదితరులు అమరులకు ఘన నివాళి అమరుల త్యాగాలకు అర్థం లేకుండా పోయింది : ట్విట్టర్‌ ‌ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌తెలంగాణ వొస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని అందరూ ఆశించారని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం…

కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు తగవు

న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పనిచేయదు ప్రజల హక్కుల పరిరక్షణకే కట్టుబడి ఉంది కొత్త జిల్లా కోర్టులను వర్చువల్‌గా ప్రారంభించిన సిజెఐ ఎన్‌వి రమణ జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సిఎం కెసిర్‌ అం‌గీకారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని…

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జాతీయజెండా ఆవిష్కరించిన మంత్రులు అసెంబ్లీ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించిన గుత్తా, పోచారం సిద్దిపేటలో హరీష్‌ ‌రావు, సిరిసిల్లలో కెటిఆర్‌ ‌జెండా ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌సిఎం కెసిఆర్‌ ‌పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…