Category Uncategorized

రాష్ట్రానికి ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు

అమిత్‌ ‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎక్కువ ఇచ్చారని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా దేవరకద్రలో పల్లె, పట్టణ ప్రగతి సభలో మంత్రి కేటీఆర్‌ ‌మహబూబ్‌నగర్‌, ‌జూన్‌ 4(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజల చమట చిందించి, రక్తం కార్చి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో దాదాపు మూడు…

దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నయి..

ప్రజలు కోవిడ్‌ ‌నిబంధలు పాఠించాలి మాస్క్‌లు తప్పకుండా ధరించాలి కొరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది లక్షణాలుంటే వెంటనే టెస్ట్‌లు చేయాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌ప్రపంచ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నాయి..అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో రోజుకు 80 వేలు,…

‘‘ ‌పచ్చని పర్యావరణం – అవనికి నిండుదనం’’

 నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్తమాన పరిస్థితులు పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. అభివృద్ది అసలుకే ఎసరు పెడుతున్నది. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌…అనే మాట అక్షర సత్యం. వర్తమాన మానవ చరిత్రను పరిశీలిస్తే గతమే మేలన్న అభిప్రాయం కలగక మానదు. ఆరుబయట ఆకాశంలో అందమైన జాబిల్లిని చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే కాలం కాలగర్భంలో…

రాష్ట్రానికి మంచి పేరు తేవాలి..! వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేసిన మంత్రి హరీష్ రావు

వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలియచేశారు. శనివారం గాంధీ మెడికల్ కాలేజ్ పట్టభద్రుల ఉత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. ఉన్నత జీవితంలోకి అడుగుపెట్టబోతున్న మీకు అభినందనలు అని తెలియజేస్తూ.. మీకు మూడు శుభవార్త చెప్పదల్చుకున్నాను. త్వరలోనే అంటే నెల రోజుల్లోనే వేయి డాక్టర్ల పోస్టుల నియామాకానికి నోటిఫికేష్…

పర్యావరణ-పరిరక్షణం

అనంత విశ్వం అందు ఎన్నో గ్రహాలు మనం నివసించేందుకు ఆవాసం ఈ భూగోళం ఇందు చెట్లు, జంతువులు, క్రిమి-కీటకాలకు నిలయం, అందరి మనుగడ కు కావాలి స్వచ్ఛమైన నీరు-గాలి, కానీ సమస్తం నేడు కల్తీమయం.. చెట్లను పెంచక ఉన్న చెట్లను నరికేసి ప్రకృతి వినాశనానికి పురి గొలపుతున్నాం.. వర్షాభావం,అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి లకు దారినిస్తున్నాం.…

ఒడిదొడుకులలో స్టాక్‌ ‌మార్కెట్లు

పెట్టుబడులకు కేంద్ర బిందువైన స్టాక్‌ ‌మార్కెట్‌ ‌గత కొన్ని నెలలుగా భారీ ఒడిదుడుకులకు గురవుతుంది. దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతిబింబంలా పనిచేసే భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌వొలటిలిటీ ( అస్థిరత ) కారణంగా నష్టాలు చవి చూస్తుంది. కొరోనా మహమ్మారితో భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌లో దాదాపు 5 లక్షల కోట్ల సంపదను మదుపుదారులు కోల్పోవడం జరిగింది.…

విచారణ కమిషన్ల తంతు

మనలో బ్రాహ్మణీయ అవగాహన ఎంతగా దిగిపోయి ఉందంటే, ఆచారాలు, క్రతువులు తంతులు ముఖ్యమనీ, మనుషులు ముఖ్యం కాదనీ బ్రాహ్మణ్యం అనుకుంటుంది. మనుషులను పక్కకు తోసేసి, ఆచార వ్యవహరాలకు, మూర్ఖపు పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా వేర్వేరు ఆచారపు తంతులు నడుపుతూ ఉంటాయి ­. ప్రజలు తిరగబడకుండా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ప్రభుత్వం చేసేది…

వైసీపీ నూతన ఎంపీ పై నాన్‌బెయిలబుల్‌ ‌కేసు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 03 : ‌వైస్సార్సీపీ పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌. ‌కృష్ణయ్యపై హైదరాబాద్‌లో నాన్‌బెయిలబుల్‌ ‌కేసు నమోదు అయ్యింది. రౌడీలు, గూండాలతో బెదిరిస్తున్నారంటూ రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూకబ్జాతో పాటు హత్యకు యత్నించాడని ఆర్‌. ‌కృష్ణయ్యపై పిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు ఆర్‌…

భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం

గ్లోబల్‌ ‌రిటైల్‌ ఇం‌డెక్స్‌లో రెండో స్థానంలో యూపిలో పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని మోడీ దేశానికి యూపి రోల్‌ ‌మాడల్‌ ‌కాబోతుందన్న ప్రధాని ఆదాని, అంబానీ తదితర వ్యాపార దిగ్గజాల హాజరు లక్నో, జూన్‌ 3 : ‌భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తుందని..జీ 20 ఆర్థిక వ్యవస్థలలో తాము వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ప్రధాన మంత్రి…