Category Uncategorized

పెట్టుబడిదారులకు అండగా ప్రభుత్వం

అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ఓపెన్‌ ‌బ్లూ ఇన్నోవేషన్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి..యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని…

రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడితే సమాజం తిరగబడతది

బిజెపి నేతలు ఏం ముఖం పెట్టుకుని గజ్వేల్‌, ‌సిద్ధిపేటలో తిరుగుతున్నారు… కేంద్రం, బిజెపి నేతలపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుది గజ్వేల్‌ ఏఎం‌సి పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌న్యాయబద్దంగా కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్‌ ‌నిధులు విడుదల చేయకుండా…

రెండో రోజూ ఇడి విచారణకు రాహుల్‌

ఎఐసిసి కార్యాలయం వద్ద భారీగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు పోలీసులుతో వాగ్వాదం..పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోలీసుల మొహరింపు న్యూ దిల్లీ, జూన్‌ 14 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ విచారణ రెండోరోజూ కొనసాగింది. రెండోరోజు ఈడీ అధికారులు రాహుల్‌ ‌గాంధీని ప్రశ్నించారు. ముందుగా ప్రియాంకతో కలసి ఎఐసిసి ఆఫీస్‌కు…

భూ సమస్యలను పరిష్కరించేందుకే ధరణి

రైతులెవరూ పైరవీకారులను ఆశ్రయించొద్దు, డబ్బులు ఇవ్వొద్దు సిఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే ములుగులో అవగాహన సదస్సు ములుగు మండలాన్ని పైలెట్‌ ‌ప్రాజెక్టు తీసుకున్నాం 100 శాతం సమస్యలను పరిష్కరిస్తాం ములుగులో ధరణి పోర్టల్‌ ‌సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారంపై జరిగిన సదస్సులో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రైతుల భూసమస్యల పరిష్కారం…

జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి

అందరికి ఆరోగ్యమే ప్రభుత్వ సంకల్పం – సి.యం. కేసీఆర్‌ ‌ధ్యేయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ఆధ్వర్యంలో అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ పయనిస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికలలో తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించింది.ఈ తేడా 2014 తో పోల్చితే స్పష్టంగా…

ఇడి సమన్లు కాంగ్రెస్‌కు ప్లస్సా, మైనస్సా

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టర్‌ ‌నోటీసులు జారీచేయడం, రాహుల్‌గాంధీ రెండు రోజులుగా ఇడి ఎదుట హాజరు కావడం, అందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసన వ్యక్తంచేస్తున్నతీరు చూస్తుంటే కొంతకాలంగా స్థబ్దతగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీని కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కావాలని తట్టిలేపినట్లు అనిపిస్తోంది.…

ఒత్తిడి లేని చదువులు కావాలి

నేడు విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై మార్కుల మోజులో పడి బట్టీ చదువులను ఆశ్రయిస్తున్నాడు. ప్రస్తుత విద్యావిధానం ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో ఎక్కువ శాతం విద్యా సంస్థలు పిల్లలను ఆట,పాటలకు కూడా తీరిక లేకుండా చేస్తూ విద్యార్థులకు ఒత్తిడి పెంచే విధంగా రూపుదిద్దుకుంది.ఈ ఒత్తిడితో కూడిన…

‘‘ ‌నిస్సహాయ జీవుల జీవిత ప్రస్థానం’’

చీకటి మింగేసిన జీవితాల్లో వెలుతురుకై పోరాటం… మబ్బుల కమ్మిన ఆకాశంలో ఇంధ్రధనస్సుకై ఆరాటం…. అసాధ్యమని తెలిసినా ఆశతో నెట్టుకొస్తున్న సగటు నిస్సహాయ జీవి జీవిత ప్రస్థానం… అచ్చెరువు గొలిపినా… ఎవరికీ పట్టని అంతులేని వింత ప్రయాణం. ఆటుపోట్ల మధ్య  జరిగే సంఘర్షణ. అలజడుల మధ్య ఏర్పడే  ఉప్పెన. అసహాయులకది పెను పోరాటం. నిత్యం జరిగే జీవన…

వ్యాక్సిన్ హబ్.. డ్రగ్స్ హబ్.. మెడికల్ హబ్.. హైదరాబాద్

ఇది మనందరికీ గర్వకారణం మంత్రి హరీష్ 9 బిలియన్ డోసులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి. 65 శాతం ఫార్మా ఉత్పత్తులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి…మంత్రి హరీష్ పేర్కొంటూ మెడికల్ టూరిజం హైదారాబాద్ లో బాగా అభివృద్ధి చెందుతున్నది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హైద్రాబాద్ వచ్చి చికిత్స తీసుకునేలా ఎదిగాము.. సీఎం కేసీఆర్…