పెట్టుబడిదారులకు అండగా ప్రభుత్వం
అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి..యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని…
