Category Uncategorized

ఎరుక మరిచిపోకూడదు …!!

తెలంగాణ నినాదం రక్తంలో పుట్టింనెత్రు ఏరులై పారింది కత్తుల వంతెన మీద నడిచింది కలగనటమంటే రాజ్యంకు శుత్రువుగా మారటమే కోస్తాంధ్ర పెట్టుబడిదారి పాలనలో ప్రజాస్వామ్యం ముక్కలైంది. ఆట పాట మాట బంద్‌ నిప్పుల కొలిమిలో నడిచిన మనుషులు రాష్ట్రాన్ని స్వస్నించారు . ప్రజల హక్కుల కోసమే ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణలోపాలకుల పాశవిక పాలనలో పౌరుని గొంతు…

కలియుగపు గీతాసారాంశమై..!

కాలపరిణామక్రమంలో నాగరికత తన కథను ప్రదర్శించే వింత నాటకంలో మనిషి తన జీవన సంగ్రామంలో ‘‘మిథ్యాసౌందర్యం’’చాటున తన మరణాన్ని మరచి అజ్ఞానాంధకారంలో అయోమ (మా)యసంద్రంలో జీవితమంటే ఏమి అర్థం కాక ఆక్సిజన్‌ అందని కరోనా బాధితుడిలా.. అల్లాడి తల్లడిల్లిపోతున్నాడు. ధర్మం పేరిట అధర్మం అధికారం చెలాయిస్తూ రాజ్యమేలుతున్నప్పుడు ‘‘నేను మళ్ళీ పుడతానని’’ ఆనాడే చెప్పిన పరమాత్ముడు..…

భాష పై పట్టు కోల్పోతున్న నేటి యువత.

మానవుడు అనాగరిక దశ నుంచి నాగరికుడిగా రూపాంతరం చెందడంలో మానవుడు సృష్టించిన  భాష కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. మానవులు తమ ఆలోచనలను, భావవేశాలను సంజ్ఞలు ద్వారా వ్యక్తీకరించే దశ నుంచి ఒక భాష ద్వారా వ్యక్తపరచుకునే పరిపక్వతను సాధించిన తరువాత, మానవుల మధ్య సంబంధాలు మెరుగుపడి వారి అభివృద్ధి మొదలైంది. భాష మానవజాతి…

కవితాక్షర పరిమళం…

కవిత్వమొక స్వప్నభూమి. నిజానికది క్షణక్షణ విస్తీర్ణం కాకుంటే కళ్లముందంతా ఎడారే మిగులుతుంది. పాకృతిక కలవరమైన కవిత్వం ఆత్మను అక్షరీకరించి మనస్సులో ఆ కాంతిని ముద్రించుకుపోయేలా చేస్తుంది. కాలానికి వ్యాఖ్యానం చెప్పే శక్తి కవిత్వానికే ఉంది. కవిత్వమంటే ఇది అని తెలిస్తే స్మృతికీ, జీవనగతికీ మధ్య ఉన్న నిరంతర సంధ్యగా కవికి కాలం స్పష్టంగా బోధపడుతుంది. సృష్టి…

రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేదు

వినియోగం పెరగడంతో అవాంతరాలు ఫోన్‌ ట్యాపింగ్‌పై మౌనమెందుకు?  కేసీఆర్‌ అసెంబ్లీకి వొస్తే అన్నీ చర్చిస్తాం మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది..అది నేను ముందే చెప్పా నీళ్లను సముద్రంలోకి విడిచిన గత ప్రభుత్వం.. ఆ నీళ్లకు కరెంట్‌ బిల్లు కట్టాం:  మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌ న్యూదిల్లీ, మే 28 : రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేదని…

ప్రపంచ శాంతికి శ్రీ రామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ఖగోళ యాత్ర

•ఆగస్ట్  17న ప్రారంభమై సెప్టెంబర్ 17న యాత్ర ముగింపు •2016 నుండి అమెరికాలో శ్రీ భద్రాద్రి రామాలయ కార్యక్రమాలు •శ్రీరామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ అర్చకులు పద్మనాభచార్యులు  అమెరికాలోని అట్లాంటాలో నిర్మాణం అవుతున్న శ్రీభద్రాద్రి రామాలయం తరపున ప్రపంచ శాంతి కోసం ఖగోళ యాత్ర(భూ మండల ప్రదక్షణ యాత్ర) నిర్వహిస్తున్నట్లు అమెరికాలోని అట్లాంట నగరంలోని శ్రీ…

జూన్‌1న తెలంగాణ ఉద్యమ కవాతు

గన్‌పార్క్‌ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీక బీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ వెల్లడి తెలంగాణ చిహ్నాల మార్పు తగదన్న మరో నేత దాసోజు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కవాతు గుర్తుకు వొచ్చేలా ర్యాలీ జరుపుతామని బీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల…

సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌

ప్రధానంగా ప్రతిపక్ష నేతలపైనే దృష్టి నేతలు, జడ్జిలు, స్థిరాస్థి వ్యాపారుల పోన్ల ట్యాప్‌ వాంగ్మూలంలో పేర్కొన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అంగీకరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న కీలక…

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశద్రోహం వంటిదే..

ఈ కేసులో సూత్రధారి పై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్‌ వెనకడుగు దిల్లీ పెద్దల ఒత్తిడితో రాజీకి యత్నం ఎన్నికల తర్వాత ఇండీ కూటమిలోకి బిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌   న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశద్రోహం వంటిదేనని ఇందులో…