Category Uncategorized

మానవాళిని దెబ్బతీస్తున్న అతి పారిశ్రామికీకరణ !

* వాతావరణ కాలుష్యంపై పాలకుల్లో చిత్తశుద్ది లోపిస్తోందా? * వైద్య, ఆరోగ్య రంగానికి సవాల్‌గా పరిణమించిన  కాలుష్యం * ఊహించని ఉత్పాతాలకు మానవ తప్పిదాలే  కారణం… * వాస్తవిక రూపం దాల్చుతున్న పర్యావరణవేత్తల ఆందోళనలు * విషతుల్య పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడాలి మనది వ్యవసాయిక దేశం..వ్యవసాయమే మన ప్రధాన వనరు. మనకున్న భూమి, నీటి వసతులు…

పదేళ్ల ఉమ్మడి రాజధానిలో లబ్ధి పొందింది ఎవ్వరూ…!

నాడు తెలంగాణ ఆంధ్ర విభజనలో పదేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరా బాద్‌ను ప్రకటించారు.  ఆగడువు రేపు జూన్‌ రెండుతో ముగియనుంది. తెలంగాణ ఆంధ్ర రాజకీయలో అల్లజడి మొదలు కాబోతుంది. ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఇంకా జరుగలేదు. విభజన హామీలు కాగితాలకే పరిమితం అయినవి దీంతో రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధం జరిగింది.  కృష్ణా…

అనితరసాధ్యం గాంధీ ని(యి)జం..!

ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులుగా వున్న ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌,ఆంగ్‌ సాన్‌ సూకీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌,సివిరామన్‌, బెర్నార్డ్‌ షా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, దలైలామా, నెల్సన్‌ మండేలా, స్టీవ్‌ జాబ్స్‌, కైలాష్‌ సత్యార్థి, బరాక్‌ ఒబామా, చార్లీ చాప్లిన్‌ తదితరులు వంటి వారు సైతం  గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఈ…

రాజముద్రలో చార్మినార్‌ తొలగింపుపై.. చార్మినార్‌ వద్ద బిఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 30 : తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన కొత్తలోగోలో చార్మినార్‌ తొలగించడాన్ని నిరసిస్తూ బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటి రామారావు ఆందోళనకు దిగారు. పార్టీ శ్రేణులతో కలసి చార్మినార్‌ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల నేపథ్యంలో మాజీ మంత్రులు పద్మారావు గౌడ్‌, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, పార్టీ…

సినిమా తర్వాతనే ప్రపంచానికి గాంధీ గురించి తెలిసిందా..?

మన ప్రధానికి తెలువదు..కానీ ప్రపంచానికి తెలుసు ఎన్నికల ఫలితాల తర్వాత మహాత్ముడి ఆత్మకథను చదువండి ఎన్‌డిఏకు మళ్లీ అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యం అంతమే.. మా అభిప్రాయానికి ప్రజల ఆమోదం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన మోదీ ‘ధ్యానం’ మీడియా సమావేశంలో ప్రధాని మోదీపై మండిపడ్డ కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ వొస్తుందని విశ్వాసం…

జూన్‌ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును సృష్టించాలి

వేసే ఒక్కో వోటు నన్ను మరింత బలపరుస్తుంది పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలి˜ విశ్వనాథుని కృప వల్లే కాశీకి ప్రాతినిథ్యం గంగా నది నన్ను అక్కున చేర్చుకున్నది ˜ ప్రధాని మోదీ  వీడియో సందేశం వారణాసి లోక్‌సభ నుంచి పోటీలో ప్రధాని మోదీ న్యూదిల్లీ, మే 30 : దేశంలో లోక్‌ సభ ఎన్నికలు జరుగుతున్న…

విచ్ఛిన్నకర శక్తుల నుండి దేశాన్ని రక్షించే సమయం

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్‌కు వోటేయండి విద్వేషపూరిత ప్రసంగాలతో పిఎంఓ గౌరవాన్ని తగ్గించిన మోదీ పూర్తి విభజన స్వభావం కలిగి ఉన్నాయి పంజాబ్‌ వోటర్లకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విజ్ఞప్తి   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 30 : దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుండి రక్షించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ప్రధాని, ఆర్థిక…

రాష్ట్ర గీతం..‘జయ జయహే తెలంగాణ’..!

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ధి ముగింపు వేడుకలు అందరికీ ఆమోదయోగ్యంగా అధికారిక చిహ్నం : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడి స్పీకర్‌, మండలి చైర్మన్‌, మంత్రులు, ప్రొ. కోదండరామ్‌, కవి అందెశ్రీ, తదితరులతో సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 30 : ’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు…

రేపటి ఆఖరి దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం

7వ దశలో 57 లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ 2019లో వీటిలో కేవలం 25 స్థానాలను మాత్రమే గెలుచుకున్న బిజెపి 543 స్థానాలకు జూన్‌ 4న కౌంటింగ్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 30 : రేపు జూన్‌ 1న జరుగనున్న చివరి మరియు 7వ దశ ఎన్నికలకు ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. శనివారం…