Category Uncategorized

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్‌ శాతం

వోటు వేసేందుకు పట్టభద్రుల వెనుకడుగు.. అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి .. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకుల్లో నిస్తేజం..   ఠారెత్తిన ఎండలు, దూరంగా పోలింగ్‌ కేంద్రాలు.. రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌పై ప్రజల్లో అవగాహన లేమి.. పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణాలు అనేకం.. వరంగల్‌, ప్రజాతంత్ర, మే 28 : తెలంగాణ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్‌ శాతం…

బిఆర్‌ఎస్‌ వ్యతిరేకుల ఫోన్ల ట్యాపింగ్‌

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో వ్యవహారం అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వొచ్చాయి. దర్యాప్తు బృందానికి భుజంగ రావు కీలక విషయాలు వెల్లడిరచారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్‌…

నకిలీ విత్తనాల డీలర్లపై ఉక్కుపాదం..!

విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యి, విత్తనాల కొనుగోలులో ప్రభుత్వాలు మారిన రైతులు మోసపోతున్నారు, రోహిణి కార్తె ప్రవేశించడంతో వాల కాలం పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. దళారుల దిగబడుల ఆశచూపి నకిలీ సరుకు అంటగట్టేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాష్ట్రంలోకి  ప్రవేశిస్తున్నాయి అంతర్రాష్ట్ర సరిహద్దు నుంచి…

ఉష్ణ ద్రవ్యోల్బణంతో ముప్పు తప్పదా…?

మనదేశ అభివృద్ధికి వ్యవసాయం మూలస్తంభం. గత సంవత్సరంలో వ్యవసాయం దేశ జిడిపిలో 18.3 శాతంగా ఉంది. దేశ జనాభాలో యాభై శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయ కార్యకలాపాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అరవై ఐదు శాతం మంది ప్రజలకు ఈ రంగం ప్రత్యక్షంగాను, యాభై శాతం మందికి పరోక్షంగా ఉపాధిని కలిగిస్తుంది. ఇన్‌ఫ్లేషన్‌ (ద్రవ్యోల్బణం)…

ప్రపంచ శాంతి సర్వవ్యాప్తం కావాలి !

ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ప్రపంచ శాంతి సంరక్షణ దళంలోకి (యూయన్‌ పీస్‌ కీపిర్స్‌) 18 – 29 ఏండ్ల వయసున్న యువ స్వచ్ఛంధ సేవా కార్యకర్తలుగా మిలిటరీ, పోలీసు, పౌరులను ఎంపిక చేసి ప్రపంచ పౌర సమాజ రక్షణ, ప్రమాదకర ప్రదేశాల్లో సహాయం, యుద్ధ క్షతగాత్రులను ఆదుకోవడం, ఆకలి చావుల్ని ఆపడం, విపత్తు చేయూత, అశాంతి…

ఫలితాల తర్వాత ఖర్గే తన ఉద్యోగం కోల్పోతారు

ఈవీఎంలపై నెపం నెట్టి రాహుల్‌, ప్రియాంకలు తప్పుకుంటారు ఆరు నెలలకు ఒకసారి సెలవుపై థాయిలాండ్‌కు రాహుల్‌ 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 27 : లోక్‌ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌…

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నిక పోలింగ్‌

మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహణ పోలింగ్‌ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు సూర్యాపేటలో వోటేసిన ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, మే 27 : తెలంగాణలో వరంగల్‌ – నల్గొండ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం…

 తెలంగాణ అధికారిక చిహ్నం పై  సీఎం రేవంత్‌ రెడ్డి కసరత్తు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 27: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం చర్చలు జరిపారు. పలు నమూనాలను పరిశీ లించిన సీఎం.. తుది నమూనాపై కీలక సూచ నలు చేశారు. గత చిహ్నం లో చార్మినార్‌, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం,…

వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఉదయం పరేడ్‌ గ్రౌండ్‌లో పాల్గొననున్న సిఎం  రాష్ట్ర గీతం ఆవిష్కరణ… సిఎం సందేశం  సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కళారూపాల ప్రదర్శన  ఏర్పాట్లపై సిఎస్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 27 : జూన్‌ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…