ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్ శాతం

వోటు వేసేందుకు పట్టభద్రుల వెనుకడుగు.. అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి .. ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకుల్లో నిస్తేజం.. ఠారెత్తిన ఎండలు, దూరంగా పోలింగ్ కేంద్రాలు.. రిజిస్ట్రేషన్, రెన్యూవల్పై ప్రజల్లో అవగాహన లేమి.. పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలు అనేకం.. వరంగల్, ప్రజాతంత్ర, మే 28 : తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం…







