Category Uncategorized

కేరళలోకి ‘నైరుతి’

న్యూదిల్లీ, మే 29 : ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్‌ తుఫాను బీభత్సం సృష్టించగా..ఉత్తరాది రాష్ట్రాలను మండుటెండలు వణికిస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. మరికొద్దిగంటల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వెల్లడిరచింది. అంచనా వేసిన సమయానికంటే ముందే నైరుతి వొస్తుండటంతో ఎండలు,…

జగన్‌ రెండోసారి కావాలా…వొద్దా…

అవకాశ వాద పొత్తు, దాని వెనక అజెండాను బహిర్గతం చేయడంలో జగన్‌ విజయం సాధించారు. సంక్షేమం అజెండాను బలంగా ముందుకు తీనుకెళ్లి తాను వొచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తానో జగన్‌ చెప్పాడు. ఆ అంశాల జోలికి విపక్షాలు వెళ్లకుండా, జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. అలాగే వైఎస్  కుటుంబం, వివాదాలు, ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై…

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం

పరేడ్‌ గ్రౌండ్స్‌, ట్యాంక్‌బండ్‌ల వద్ద విస్తృత ఏర్పాట్లు ట్యాంక్‌ బండ్‌పై కనుల పండగగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో…

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు శ్రీమతి సోనియా గాంధీ

న్యూదిల్లీ, మే 28:  ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని కలిసి జూన్‌ 2న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది  వేడుకలకు ఆహ్వానిం చారు. దేశ రాజధాని దిల్లీలోని సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసిన రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజల తరపున ఆహ్వానం పలికారు. ఆహ్వానంపై…

నిజామాబాద్‌ జిల్లా యువకుడి బరితెగింపు

స్కానింగ్‌కు వొచ్చే మహిళలపై వికృత చేష్టలు న్యూడ్‌ ఫోటోలతో ఆపరేటర్‌ బెదిరింపు మాట వినకుంటే సోషల్‌ మీడియాలోకి ఫోటోలు బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : నిజామాబాద్‌ జిల్లా అయ్యప్ప స్కానింగ్‌ సెంటర్‌ ఆపరేటర్‌ బరి తెగించారు. స్కానింగ్‌ సెంటర్‌కు వొచ్చే మహిళలపై…

తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు

ఇక్కడ రాచరిక వ్యవస్థకు తావు లేదు పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా చిహ్నం రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి..  మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, మే 28 : తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదని, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, గీతం స్ఫురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని…

ఆదిలాబాద్‌లో విత్తనాల కోసం రైతులు బారులు

దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత…తోపులాట.. పోలీసులు లాఠీ చార్జ్‌ పలు జిల్లాల్లోనూ విత్తనాల కోసం రైతులకు కష్టాలు లాఠీచార్జ్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం రైతులపై పోలీసులు లాఠీచార్జ్‌ జరపలేదన్న జిల్లా ఎస్పీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : ఆదిలాబాద్‌లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం విత్తన దుకాణాల వద్ద రైతులు బారులు…

పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌ పాలన

జయజయహే తెలంగాణ గీతం గురించి తెలుసా..   రాజముద్రలో మార్పులపై మండిపడ్డ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యిందని, రేవంత్‌  పాలనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర గేయంలో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు…

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠా

పక్కా సమాచారంతో 16 మంది చిన్నారులకు రక్షణ ఆర్‌ఎంపి డాక్టర్‌తో సహా మరో ఇద్దరి అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన…