Category Uncategorized

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ ‌భవనాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌ 5‌న నిజామాబాద్‌ ‌జిల్లా కలెక్టరేట్‌ను, సెప్టెంబర్‌ 10‌న జగిత్యాల కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ‌ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్‌…

ఆగస్ట్ 22 ‌న అల్లూరి పోరాటానికి వందేళ్ళు…..

  మన్యం పోరాటాలకు మనుగడ ఏది ఆజాదీ కా అమృతోత్సవం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులను సంస్మరించుకునే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది అల్లూరి సీతారామరాజు 125 వ జయంతుత్సవాలను, పలు కార్యక్రమాలను ఇటీవల భీమవరం, మోగల్లు, లంబసింగి ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 75 ఏళ్ల తరువాత మరుగున పడిన స్వాతంత్య్ర సమర…

మువ్వన్నెల మూడు రంగుల జెండా

మువ్వన్నెల ముడురంగుల జెండా మురిసిపోతున్న తరుణం రేపరేపాలాడుతు,రేయిలో నీతిమాలి నిదరోతున్న యువతకు స్పూర్తిని నింపే తరుణం, మతం మతం అంటూ మందబుద్ధితో మాట్లాడేవారికీ చెంపపెట్టున చరిపిస్తూ,కులం కులం అంటూ కులగజ్జి కుంగుబాటులో వున్నా మానసికరోగులను మాటలతో మందగిస్తూ,జాతి అంటే నే మాది అని నిరూపించుటకు, నేడు గడప గడప నా భారతీయుల ఐక్యతను చాటిచెప్పుటకు మా…

‌త్రివర్ణ పతాకం సాక్షిగా..!

ఎందరో అమరుల ప్రాణత్యాగం మరెందరో యోధుల పోరుఫలం వెరసి దేశ స్వతంత్రం సంప్రాప్తం ఈ చారిత్రాత్మక సందర్భంలో భారత స్వాతంత్ర ద్విసప్తాహ వజ్రోత్సవం విధిగా జరుపుదాం అదేరీతిగా సమీక్ష చేసుకుందాం నేటికి ప్రజాస్వామ్య భారతంలో ఆశయ బీజాలు అంకురించలేదు ప్రగతి ఫలాలు పరిపక్వం కాలేదు సమైక్య సుమాలు అరివిరియలేదు స్వేచ్ఛ గాలులు వీచలేదు సరికదా! ఇంకా…

భారతదేశ దూరదర్శిన్‌ ‌టీవీకి 63 – ఏండ్లు

(స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా సవాళ్లను దాటుతూ సాఫల్యత వైపు స్వదేశీ పయనం) దేశంలో నేడు వినోదాల కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, ఇతర దృశ్య శ్రవణ ప్రసారాలను ప్రజల కోరిక మేరకు అందిస్తున్న సాధనంగా టీవీ మానవాళికి అమూల్య సేవలను అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల దృశ్యాలను, వీడియోలను, ప్రత్యక్ష ప్రసారాలను క్షణాల్లో ప్రత్యక్ష…

అసమాన కలం యోధుడు షహీద్‌ ‌షోయబుల్లా ఖాన్‌

‌నేడు షోయబ్‌ ఉల్లాఖాన్‌ ‌వర్ధంతి పెన్నును గన్నుగా మార్చి,  అక్షరాలను బుల్లెట్లుగా ప్రయో గించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో  నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికిం చిన షోయబ్‌ ఉల్లా ఖాన్‌ అక్షర వీరుడు. ప్రజల కోసం కలం పట్టి ప్రాణాలను తృణ ప్రాయంగా వదలిన ధీరుడు. పాత్రికేయ వృత్తికే…

ఆ 11 ‌మంది రేపిస్టులను మళ్లీ జైలుకు పంపండి..!

సుప్రీమ్‌ ‌కోర్టుకు 6 వేల మంది పౌరులు, హక్కుల సంఘాలు, కార్యకర్తలు, తదితరుల లేఖ ! బిల్కిస్‌ ‌బానో అత్యాచారం కేసులో రేపిస్టుల విడుదలను వ్యతిరేకిస్తూ డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 20 : ‌బిల్కిస్‌ ‌బానో సామూహిక అత్యాచారం కేసులో రేపిస్టులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 6 వేల మంది సుప్రీమ్‌ ‌కోర్టుకు లేఖ…

హెరాఫెరీ…గోల్‌మాల్‌ ‌బైపోల్‌

‌మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం కేవలం ఉప ఎన్నిక కాదు..బతుకు దెరువు ఎన్నిక మరో ఏడాదిలో ఎన్నికలుండగా ఉప ఎన్నిక ఏంది ప్రాణం పోయినా బాయిలకాడ మీటర్లు పెట్టేది లేదు మీటర్లు పేట్టే బిజెపి కావాల్నా..వద్దనే టిఆర్‌ఎస్‌ ‌కావాల్నా 24 గంటలు కరెంటు ఇస్తుంటే అది కూడా బంద్‌ ‌చేసే ప్రయత్నం ఆలోచించి వోటేయండి..ఈ…

టిఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం

బిజెపి ఎంపిలు నలురుగు రాజీనామా చేస్తే మరింత అభివృద్ధి ఎనిమిదేళ్లలో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు కాంగ్రెస్‌ ‌గెలిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందన్న పిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పొర్లగడ్డ తండాలో..మన మునుగోడు-మన కాంగ్రెస్‌ ‌యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి దళితులు, గిరిజనుల పూర్తి మద్దతు ఉందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌…