Category Uncategorized

మునుగోడు సభలో సమస్యలపై ప్రస్తావన ఏదీ

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల సభల్లో పరస్పర విమర్శలే మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 22 : ‌మునుగోడులో వేర్వేరుగా నిర్వహించిన సభల్లో సీఎం కేసీఆర్‌, ‌కేంద్రం మంత్రి అమిత్‌ ‌షాలు సామాన్యుల గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయం గురించే మాట్లాడారని టిపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పేర్కొన్నారు.…

దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేసే ప్రయత్నాలు

మేధావులు కరదీపికలుగా మారి ఎదిరించాలి స్వతంత్ర భారత స్పూర్తి నేటి తరానికి తెలియాలి అందుకే వజ్రోత్సవాల నిర్వహణ ఎల్బీ స్టేడియంలో ముగింపు ఉత్సవాల్లో సిఎం కెసిఆర్‌ ‌పలువురు ప్రముఖలను సత్కరించి జ్ఞాపికలు అందచేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ..పేదల ఆశలు నెరవేరలేదు..అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర…

రాష్ట్రంలో నిలకడగా రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 345 మందికి పాజిటివ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు క్రితం రోజుకన్నా పెరిగినా మొత్తం మీద నిలకడగా ఉన్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 345 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం…

ఫసల్‌ ‌బీమా అమలు కాక తీవ్రంగా నష్టపోతున్నాం

సేంద్రీయ వ్యవసాయంపై వివరాలు అడిగి తెలుసుకున్న అమిత్‌ ‌షా త్వరలోనే ఆర్గానిక్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ‌కు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని  హామీ   హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: ‌రాష్ట్రంలో ఫసల్‌ ‌బీమా యోజన పథకం అమలు కాకపో వడంవల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు ఆదర్శ రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ఎదుట వాపోయారు.…

మును‘గోడు’ వినేదెవరు.. గెలిచేదెవరు..?

పార్టీల భవిష్యత్‌కు ఈ ఎన్నిక కీలకం సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న పార్టీలు ప్రజాతంత్ర డెస్క్, ఆగస్ట్ 21: ‌మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్తు ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్న అన్ని రాజకీయ…

మును‘గోడు’ వినేదెవరు.. గెలిచేదెవరు..?

పార్టీల భవిష్యత్‌కు ఈ ఎన్నిక కీలకం సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న పార్టీలు ప్రజాతంత్ర డెస్క్, ఆగస్ట్ 21: ‌మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్తు ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్న అన్ని రాజకీయ…

స్వాతంత్యోద్య్రమ స్ఫూర్తిని కొనసాగించాలి !

‘‘‌మోదీ ప్రభుత్వం కూడా గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600 కోట్ల డాలర్లకు చేరింది. ఇది జిడిపిలో 19.6 శాతంగా…

మహనీయుల త్యాగాలు భవిషత్‌ ‌తరాలకు తెలియాలి : మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 21: ‌దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలు, వారి పోరాటాలు భవిష్యత్తు తరాలకు తెలియ జేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని .. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం మీర్‌ ‌పేట్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని చంద…

అత్యంత వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు

 నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్‌ ‌లోని వివిధ వాయిద్య విధ్వంసులచే 75 పార్కులలో ఏర్పాటు చేసిన ‘‘శుభోదయం -మార్నింగ్‌ ‌రాగాస్‌’’ ఆహ్లాదపరచాయి.హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ , గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మరియు తత్వ ఆర్టస్, ‌హైదరాబాద్‌ ‘‘‌స్వతంత్ర…