తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు
ఈటలను మాట్లాడకుండా..అసెంబ్లీకి రాకుండా కుట్రలు కెసిఆర్ను మించిన ఫాసిస్ట్ మరొకరు లేరు ప్రధాని మోడీపై కెసిఆర్ దుష్ప్రచారం వి•డియా సమావేశంలో మండిపడ్డ కిషన్ రెడ్డి నారాయణరావు పవార్ కుటుంబానికి పరామర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర…
