Category Uncategorized

తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు

ఈటలను మాట్లాడకుండా..అసెంబ్లీకి రాకుండా కుట్రలు కెసిఆర్‌ను మించిన ఫాసిస్ట్ ‌మరొకరు లేరు ప్రధాని మోడీపై కెసిఆర్‌ ‌దుష్ప్రచారం వి•డియా సమావేశంలో మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి నారాయణరావు పవార్‌ ‌కుటుంబానికి పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర…

వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్స్‌లో 12రకాల రాపిడ్‌ ‌డయాగ్నోస్టిక్స్ ‌కిట్లు

హాస్పిటల్‌ల్లో 4 లైనాక్‌ ‌మెషీన్ల ఏర్పాటుకు నిర్ణయం వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్స్‌లో 12రకాల రాపిడ్‌ ‌డయాగ్నోస్టిక్స్ ‌కిట్లు ఉన్నతస్థాయి సక్షలో అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి,సెప్టెంబర్‌13 : ‌క్యాన్సర్‌ ‌నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సిఎం జగన్‌ ‌సూచించారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్‌ ‌కాలేజీలు సహా  కొత్తగా నిర్మించే వైద్య…

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనపై మోడీ దిగ్బ్రాంతి

ఘటనా స్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అగ్ని ప్రమాద బాదిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు…

క్యాన్సర్‌ ‌నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి

హాస్పిటల్‌ల్లో 4 లైనాక్‌ ‌మెషీన్ల ఏర్పాటుకు నిర్ణయం వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్స్‌లో 12రకాల రాపిడ్‌ ‌డయాగ్నోస్టిక్స్ ‌కిట్లు ఉన్నతస్థాయి సక్షలో అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి,సెప్టెంబర్‌13 : ‌క్యాన్సర్‌ ‌నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సిఎం జగన్‌ ‌సూచించారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్‌ ‌కాలేజీలు సహా కొత్తగా నిర్మించే వైద్య…

బిజెపి చలో సెక్రటేరియట్‌ ఉ‌ద్రిక్తం

ముట్టడిని అడ్డుకున్న పోలీసులు కోల్‌కతా, సెప్టెంబర్‌ 13 : ‌పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాబన్న చలో.. సచివాలయ ముట్టడి పేరుతో ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు కోల్‌కతా, హౌరా రైల్వే స్టేషన్లకు వెళ్లారు. అక్కడ వారిని పోలీసులు…

లోన్‌యాప్‌ ‌వేధింపులకు దంపతుల ఆత్మహత్య

వేగంగా దర్యాప్తు చేపట్టి ఏడుగురి అరెస్ట్ కాకినాడ, సెప్టెంబర్‌ 13 : ‌తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. లోన్‌ ‌యాప్‌ ఆగడాల కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ సుధీర్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడించారు.ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్యపై…

కేసీఆర్‌…..‌ కుత్భుల్లాపూర్‌ ‌సమస్యలు కన్పిస్తలేవా ?

గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 100 పడకల హాస్పిటల్‌ ఏమైంది? డిగ్రీ, పీజీ, ఐటీఐ కాలేజీల ఏర్పాటేది? డ్రైనేజీ, కాలుష్య దుర్గంధంతో జనం అల్లాడుతున్నా పట్టించుకోవా? ఏ గల్లీకి వెళ్లినా రోడ్లన్నీ గుంతలమయమే జగద్గురుగుట్టకు ఆర్టీసీ డిపో ఏర్పాటు హామీ ఏమైంది? వేలాది మందికి ఇండ్ల పట్టాలు, డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్ల సంగతేంది? పాద యాత్ర…

ఆనవాళ్లు పోతాయి

బతుకు ఆటలో మెతుకు వేటలో అనుక్షణమూ ఆరాటంతో బ్రతుకంతా పోరాటంతో భారమైన బానిస బతుకులు కొందరివైతే, మమతలన్నీ మాసిపోయి నీతిపూలన్నీ వాడిపోయి మానవతలన్నీ మండిపోయి పైకి మనిషితత్వం లోలోన రాక్షసత్వంతో రంగస్థలాన్ని మరపించే నటనతో కూడిన జీవనం సాంగిచే బతుకులు ఇంకొందరివి. అవసరంకోసం మనుషులను అవకాశాలకోసం సందర్భాలను అడుగడుగునా సృష్టించుకొనే ఈ సృష్టిలో, నాటికి నేటికి…

స్థూలకాయం పలు రోగాలకు మూలం

భారత్‌లో కొరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ ‌క్రమశిక్షణల నియమనిబంధనలతో దేశవాసులు ఇండ్లలోనే స్వీయ నిర్బంధాలు కావలసి వచ్చింది. ఊహించని మహమ్మారి విపత్తుతో మానవాళి మానసిక, శారీరక ఆరోగ్యాలను కోల్పోవలసిన అనివార్యత వెన్నాడింది. శారీరక కదలికలకు సంకెళ్ళు పడడం, అసాధారణ అనారోగ్య ఆహార పదార్థాలను హద్దులు మీరి తీసుకోవడంతో పిల్లలు, పెద్దల్లో స్థూలకాయ సమస్యలు ఎదురై జీవనశైలి రుగ్మతల…