బిజెపిలో చేరిన 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
భారత్ జోడో యాత్ర వేళ కాంగ్రెస్కు షాక్ గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ పనాజి, సెప్టెంబర్ 14 : గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడం గమనార్హం.ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో…

