అప్రజాస్వామిక చట్టాలను మారుస్తారా ..?
రాహుల్ గాంధీగారికి రెండు రాష్ట్రాల తరపున మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ ‘‘మానవ హక్కుల వేదిక’’ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర కమిటీలు ‘భారత్ జోడో యాత్ర’ కార్యక్రమంలో ఉన్న రాహుల్ గాంధీకి ఒక బహిరంగ లేఖ ఆదివారం మీడియా కు విడుదల చేసారు. దేశ ప్రజలకు ఐక్యతే కాదు, ప్రజాస్వామ్యమూ అవసరం అని చెప్తూ,…
