Category Uncategorized

మినరల్‌ ‌వాటర్‌ ‌వ్యాపారంలో వ్యాపారుల ఇష్టారాజ్యం

‘‘ఈరోజు ఎదగాల్సిన చిన్న పిల్లలలో కాల్షియం స్థాయి తగ్గిపోయి ఎముకలు బలహీన పడుతున్నాయి. సాధారణ నీటిలో పిహెచ్‌ ‌స్థాయి సుమారు 65 నుంచి 85 వరకు సాధారణ స్థాయిలో ఉండాలి. సాధారణ మిషన్‌ ‌భగీరథ లాంటి నీటిలో డిడిఎన్‌ 150 ‌మినరల్స్ ఉం‌డే ఆర్వో ప్లాంట్‌ ‌నీటిలో కనీసం 60కి మించి ఉండవు. లవణాలు తొలగించిన…

ప్రలోభాల వలలో చిక్కొద్దు

‘‘ఈనాడు పరిస్థితి చూస్తుంటే ఆరు నెలలకు ఓసారి ఒక ఎమ్మెల్యేను లేదా ఒక ఎంపీని రాజీనామా చేయిస్తూ ప్రజలదృష్టిని మల్లించే నాటకం మొదలు పెడుతున్నాయి. ఈ ప్రభుత్వాలు సమస్యలెన్నో కోకోలలుగా ఉన్న వాటన్నిటిని మరిపించేందుకు అర్థాంతరంగా ఉపఎన్నికలు అంటూ ప్రజల విలువైన కాలాన్ని శ్రమను దోచుకుంటూ, ప్రజా ధనాన్ని వృధచేస్తున్నాయి.’’ ఈనాడు ప్రభుత్వాల పనితీరు చూస్తుంటే…

వోటరుకో మాట

వోటు అంటే… సిరా చుక్క కాదు కాగిత ముక్క కాదు సంతలో సరుకు కాదు రెండక్షరాల పదం కాదు అది దేశ పౌరుల ఆయుధం రాజ్యాంగం కల్పించిన హక్కు వోటు అనే దివ్యశక్తి దేశ చరిత్ర మార్చేస్తుంది ప్రగతి పథం నిర్దేశిస్తుంది వోటు ఆయుధంతో పీఠాలు నిలబెట్టవచ్చు అదేతీరుగా కూల్చవచ్చు రాజకీయ నాయకులను పార్లమెంటుకు పంపవచ్చు…

పాఠం నేర్పుతున్న మును ‘గోడు’

గత నెల రోజులుగా మునుగోడు లో జరుగుతున్న ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం అయిదు గంటల్లోగా ఎంత వీలైతే అంత మంది వోటర్లను స్వయంగ కలుసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ పరుగులు పెడుతున్నాయి. ఏ పార్టీ ఎంత మందిని ప్రభావితం చేయగలిగింది, దానివల్ల ఎవరు లాభపడేది, ఏ పార్టీ ఏ మేరకు నష్టపోయేదన్న…

షాపూర్‌ ‌వద్ద రద్దయిన రాహుల్‌ ‌కార్నర్‌ ‌సభ

పాలమాకుల వద్ద రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు భద్రతా కారణాల వల్ల రద్దయినట్లు సమాచారం ప్రతి రోజు పాద యాత్ర అనంతరం సమీపంలోని ఏదో ఒక సెంటర్‌లో రాహుల్‌ ‌గాంధీ కార్నర్‌ ‌మీటింగ్‌ ‌నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం పెద్ద షాపూర్‌ ‌గేటు వద్ద రాహుల్‌ ‌గాంధీ సభను…

నదీ ప్రవాహంలా భారత్‌ ‌జోడో యాత్ర ..!

రాజకీయ నాయకుడు జనం మాట వినాలి తెలంగాణా గిరిజనుల భూములను తిరిగి ఇప్పిస్తాం: రాహుల్‌ ‌గాంధీ షాద్‌ ‌నగర్‌ ,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 30: ‌భారత్‌ ‌జోడో యాత్రలో ఎక్కడా విద్వేషం కనిపించదు,,అన్నివర్గాలతో కలిసి నడుస్తున్న ఈ యాత్ర నదీ ప్రవాహంలా సాగుతోంది..రాజకీయ నాయకుడంటే జనం మాట వినాలి, కానీ బీజేపీ, టీఆరెస్‌ ‌ప్రజల గొంతును నొక్కేస్తున్నారు.…

తెలంగాణా ఆత్మ గౌరవాన్ని కొనలేరు ..!

దిల్లీ బ్రోకర్లు కొందామని చూశారు వారికి మన ఎంఎల్‌ఏలు తగిన బుద్ధి చెప్పారు అవసరం లేని ఉప ఎన్నిక వొచ్చింది వొడ్లు కొనని మోదీకి ఎంఎల్‌ఏలను కొనడం చేతవుతుంది కార్పొరేట్ల జేబులు నింపడానికే మోదీ ప్రభుత్వం పని చేస్తుంది వ్యవసాయ రంగాన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం ఆలోచించి వోటేస్తే మునుగోడు, రాష్ట్రం, దేశం బాగు పడుతుంది…

ఇక రాష్ట్రంలో సిబిఐకి నో ఎంట్రీ

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…జిఓ జారీ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ‌రాష్ట్రంలో సిబిఐ నేరుగా దర్యాప్తు చేసుకోవడానికి ఇదివరకు ఉన్న అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం జీఓ 51ని జారీ చేశారు. గతంలో సిబిఐకి ఇచ్చిన…

ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారు

రాజగోపాల్‌ ‌రెడ్డి సవాల్‌ను కెసిఆర్‌ ‌స్వీకరించాలి మీడియా సమావేశంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారని సిఎం కెసిఆర్‌ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశించారు. ఈ విషయంలో తమ అభ్యర్థి రాజగోపాల్‌ ‌రెడ్డి సవాల్‌ను కెసిఆర్‌ ‌స్వీకరించాలని ఆయన ఆదివారం…