Category Uncategorized

పాతబస్తీలో రాహుల్ గాంధీకి జేజేలు

పాతబస్తీలో రాహుల్ గాంధీకి జేజేలు మహేశ్వరం, అమనగల్లు ప్రజాతంత్ర నవంబర్ 1: భారత్ జూడో యాత్రలో బాగంగా.. మంగళవారం రాహుల్ గాంధీ పాదయాత్ర పాతబస్తీలో ప్రజల నీరాజనాలు మధ్య కొనసాగింది. ప్రజలు జాతీయ జెండాలు, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ.. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఊటీపడేలా ఏర్పాటు చేసిన…

చార్మినార్ నుంచి బయలుదేరిన యాత్ర

 శంషాబాద్ లో నుంచి నేటి ఉదయం ప్రారంభమైన భారత జూడో యాత్ర ఆరాంఘర్, పురాణాపూల్ మీదుగా సాయంత్రం చార్మినార్ చేరుకుంది. బాధ్రతా కారణాల దృష్ట్యా ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో నుంచి వాహనం ద్వారా రాహుల్ గాంధీ చార్మినార్ వద్దకు చేరుకున్నారు. వద్దకు చేరుకున్న జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి…

రాహుల్ యాత్రకు జననీరాజనం

రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 1 : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర 55వ రోజు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి నుండి మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. తొండుపల్లె నుండి ప్రారంభమైన జోడోయాత్ర శంషాబాద్ ఆరంఘర్ మీదుగా…

మహిళా సంఘాల తో రాహూల్ సమావేశం

  భారత్ జోడో పాదయాత్ర లో భాగంగా మంగళ వారం లెగసీ ప్యాలెస్ లో మహిళా సాధికారత పై వివిధ సంఘాలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. సమావేశంలో  ట్రాన్స్ జెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, ఒంటరి మహిళలు, బస్తి  మహిళల సమస్యలు ,ముస్లిమ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ సంఘాల మహిళ నేతలు రాహుల్ గాంధీకి…

నగారా భేరి మోగించిన రాహుల్ గాంధి

  *ప్రాచీన కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేయించిన అతీ ప్రాచీనమైన నగా రాభేరి కళారూపాన్ని మంగళవారం శంషాబాద్ వద్ద భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ జీ ఎదుట ప్రదర్శించారు. కొమ్ము బూరలు…

ఇక యాదాద్రిలోనూ బ్రేక్‌ ‌దర్శనాలు

తొలిరోజు 117 మందికి దర్శనం యాదాద్రి : ‌రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రేక్‌ ‌దర్శన సదుపాయం సోమవారం నుంచి అమలులోకి వొచ్చింది. తొలి రోజు 117 మంది భక్తులు బ్రేక్‌ ‌దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి స్వయంభూను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా…

మునుగోడు ఎన్నిక ఏర్పాట్లు పూర్తి

298 పోలింగ్‌ ‌కేంద్రాలు…అన్ని కేంద్రాల్లో వెబ్‌ ‌కాస్టింగ్‌ ‌రాష్ట్ర ఎన్నికల ధ్రానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌తెలిపారు. నవంబర్‌ 3‌న జరిగే ఎన్నకల రోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల పోలింగ్‌ ‌జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది వోటర్లు…

రాహుల్‌ ‌జోడో యాత్రలో పాల్గొనండి

రేపటి భవిష్యత్‌ ‌కోసం కదలిరండి రాష్ట్ర ప్రజలకు రేవంత్‌ ‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’కు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలుపుతూ యాత్రలో పాల్గొనాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ రేపటి భవిష్యత్‌ ‌కోసం రాహుల్‌కు మద్దతుగా నిలవాలని…

షాద్‌నగర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు విశేష స్పందన

నియోజక వర్గంలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ అడుగడుగునా రాహుల్‌ ‌గాంధీకి నీరాజనాలు నేడు హైదరాబాద్‌కు ఖర్గే..పాదయాత్రలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆక్టోబర్‌ 31 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 54వ రోజు, రాష్ట్రంలో 6వ రోజు షాద్‌నగర్‌ ‌నియోజక వర్గంలో పెద్ద ఎత్తున…