Category Uncategorized

ఇం‌డోనేషియాలో కొనసాగుతున్న సహాయక చర్యలు

భూకంపంలో 162 మంది మృత్యువాత పడ్డట్లు గుర్తింపు ముమ్మరంగా శిథిలాల తొలగింపు చర్యలు జకర్తా: ఇం‌డోనేషియాపై భూకంపంలో ఇప్పటి వరకు 162మంది మృత్యువాత పడ్డారని సమాచారం. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూకంపంలో ఆస్పత్రి భవనాలూ దెబ్బతినడంతో ఎమర్జెన్సీ బృందాలు క్షతగాత్రులకు రోడ్లపైనే చికిత్సలు నిర్వహించాయి. బాధితులు హాహాకారాలు చేస్తుండగా, వైద్యులు ఫ్రాక్చర్‌ అయిన వారి…

అసైన్డ్ ‌భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలి

రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి సిఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌ను కలిసిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి వీఆర్‌ఏల డిమాండ్లను పరిష్కరించండి : సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ‌నేత పొన్నం బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.…

సరేనా?

ఓయ్‌! ‌నిన్నే మానవత్వం కనుమరుగైపోతోంది అన్నదెవరు? నాకు కనపడుతోందే ఆకాశంలో తారలవోలె మిణుకు మిణుకుమంటూ! బంధాలకు అర్థంలేకుండా పోతోంది అన్నదెవరు? కట్టుకున్నదానికి నచ్చలేదనేగా కన్నవారిని అనాధలుగా మారుస్తోంది. అడిగింది తేలేదనేగా నమ్మివచ్చినదానికి ‘‘వేదన’’ కానుకగా ఇస్తోంది. ఎదిగి ఇబ్బంది పడకూడదనేగా ఊహల రెక్కలైనా మొలవని పసిమొగ్గని చిదిమేస్తోన్నది. గుండె డబ్బూ డబ్బూ అని కొట్టుకుంటుంటేనేగా మనీమాయలో…

బడుగులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

‘‘‌పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు, ఫలితంగా రాష్ట్రంలో 4 లక్షల మంది గ్రామీణ పేద విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో అట్టడుగు వర్గాల పిల్లలే చదువుతారన్నారు. మరోవైపు పిల్లలలో అభ్యాసన సామర్థ్యాలు, అధ్యాపకులలో బోధనా సామర్థ్యాలు కుంటుపడ్డాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇం‌టర్మీడియెట్‌ ‌కళాశాలల్లో అధ్యాపకులు లేక మూతపడుతున్నాయి.’’ కేంద్ర,…

బహుముఖ ప్రజ్ఞాశాలి జగదీష్‌ ‌చంద్రబోస్‌

‌నేడు భౌతిక, జీవ, వృక్ష, పురాతత్వ శాస్త్ర వేత్త జగదీష్‌ ‌చంద్రబోస్‌ ‌వర్ధంతి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని వేడికీ,చలికి, కాంతికి, శబ్దానికి, గాయానికి ఈ మొక్కలు స్పందిస్తాయని ఈలోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా వెల్లడి చేసినవాడు సర్‌ ‌జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ . ‌బాల్యం జీవిత కాలాన్నంతా…

కాలుష్య కోరల్లో చిక్కిన దేశ రాజధాని

ప్రస్తుతం దిల్లీ నగరంతో పాటు పరిసర ప్రాం తాలు గాలి కాలుష్య మేఘాలతో మరోసారి కమ్ముకున్నాయని, ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, ఇండ్లలో కూడా మాస్కులు ధరించాల్సిన అగత్యం ఏర్పడిందని, కేంద్రప్రభుత్వం సత్వరమే తగు కట్టడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రిఫైనరీలు, పవర్‌ ‌ప్లాంట్లతో పాటు ముఖ్యంగా పంజాబ్‌, ‌హర్యానా రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, శిలాజ…

అధికారం కోసమే పాదయాత్రలు

గుజరాత్‌ ఉప్పు తింటూ గుజరాత్‌నే తిడుతున్నారు రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అధికారం నుంచి వైదొలగిన నేతలు ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం పాదయాత్రలు చేస్తున్నారని అన్నారు. గుజారాత్‌లో అసెంబ్లీ…

ఏనుగు దాడిలో మహిళ మృతి

ఓ ఎమ్మెల్యేను చితక్కొట్టిన గ్రామస్థులు చిక్కమగళూరు: ‌కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను గ్రామస్థులు చితకొట్టారు. తరిమి తరిమి అతనిపై దాడి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారాయి.. అసలేం జరిగిందంటే.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి…

రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్‌ ‌యూనివర్శిటీ

ఏపీలో దేశంలో 3వ ఫిషరీష్‌ ‌వర్శిటీ నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ ‌శంకుస్థాపన అమరావతి: ‌టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని సీఎం జగన్‌ ‌విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని జగన్‌ ‌మండిపడ్డారు. గతంలో పాలనను చూసిన ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో…