Category Uncategorized

బిల్కిస్‌ ‌బానో కేసులో మరో ట్విస్ట్

విచారణ నుంచి తప్పుకున్న సుప్రీమ్‌ ‌కోర్టు మహిళా జడ్జి ! గుజరాత్‌, ‌డిసెంబర్‌ 13 : ‌గుజరాత్‌లో 2002లో చోటు చేసుకున్న మత ఘర్షణల సందర్భంగా గ్యాంగ్‌ ‌రేప్‌ ‌కు గురై, తన మూడేళ్ల కూతురు సహా పలువురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బిల్కిస్‌ ‌బానో కేసులో మరో ట్విస్ట్ ‌చోటు చేసుకుంది. ఈ కేసులో…

మాండూస్‌ ‌తుఫాన్‌తో ఎపిలో ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం

అమరావతి, డిసెంబర్‌ 13 :  ‌మాండూస్‌ ‌తుపాన్‌ ‌రాష్ట్రంలోని ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. శజిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైంది. తుపాన్‌ ‌తీరం దాటే సమయంలో కురిసిన భారీ వర్షధాటికి…

‌ప్రమాణాలకనుగుణంగా ఆయుర్వేద ఔషధాల తయారి

తీసుకుంటున్న చర్యలు వెల్లడించండి : రాజ్యసభలో ఎపి ఎంపి విజయసాయి రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : ఆయుర్వేద ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫుడ్‌ ‌స్టాండర్డస్ అం‌డ్‌ ‌సేఫ్టీ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా నిబంధనల మేరకు తయారైనట్లు సర్టిఫై చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో వైఎస్సార్సీపీ…

రూ.2000 నోట్లను నిలిపివేయాలి

రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్‌ ‌కుమార్‌ ‌మోదీ డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : 2000 ‌రూపాయల నోట్లను నేర కార్యకలాపాలు అక్రమ వ్యాపారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, కాబట్టి ప్రభుత్వం దాని వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని బీజేపీ ఎంపీ సుశీల్‌ ‌కుమార్‌ ‌మోదీ డిమాండ్‌ ‌చేశారు. పింక్‌ ‌కలర్‌ ‌రూ.2000 నోట్లు మార్కెట్‌లో కనిపించడం…

రేపు దిల్లీలో బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవం

హాజరు కానున్న సిఎం కెసిఆర్‌ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, ఎంపిలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 12 : ‌దిల్లీలోని బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయాన్ని రేపు సిఎం కెసిఆర్‌ ‌ప్రారంభించనున్నారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌ ‌దిల్లీకి ఇప్పటికే దిల్లీ చురుకున్నారు. అలాగే ఇక్కడ పార్టీ కార్యలయ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులు నామా…

దిల్లీ చేరిన సిఎం కెసిఆర్‌

‌ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి దిల్లీకి రేపు బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయ ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సోమవారం దిల్లీకి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ ‌బయల్దేరి వెళ్లారు. రేపు దిల్లీలోని సర్దార్‌పటేట్‌ ‌మార్గ్‌లో బీఆర్‌ఎస్‌(‌భారత రాష్ట్ర సమతి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేపథ్యంలో పార్టీ…

ఎనిమిదేళ్లుగా కెసిర్‌ ‌మోసం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌సీఎం కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ ‌వేదికగా విమర్శలు గుప్పించారు. అరచేతిలో వైకుంఠం చూపించడంలో కేసీఆర్‌ ఆరితేరిపోయారని ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా ఇదే జరుగుతుందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ ‌చేస్తూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ఒక వాసాల మర్రేమిటి…! మొత్తం తెలంగాణ.. కేసీఆర్‌ ‌మాయ మాటలతో మోసపోయింది. ఎనిమిదేళ్లుగా…

సుప్రీమ్‌ ‌కోర్టులో కేసు తేలాల్సి ఉంది

గిరిజన రిజర్వేషన్లు ఇప్పట్లో అసాధ్యమన్న కేంద్రం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 12 : ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ గిరిజనులను మరోసారి మోసం చేసింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు ఇప్పుడు కుదరదు అని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీమ్‌ ‌కోర్టులో కేసులు పరిష్కారం అయిన తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం…

రాష్ట్రంలో వైద్యవిద్యలో విప్లవం

33 జిల్లాలో 33 మెడికల్‌ ‌కాలేజీలు సిద్దిపేట పిజి మెడికల్‌ ‌విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో మంత్రి హరిష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని…