ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానాల దోపిడీతో… తడిసి మోపెడవుతున్న వైద్య భారం
మనిషి అనారోగ్యం పాలైతే స్వస్థత చేకూర్చే వైద్య చికిత్సలో వైద్యుల, ఔషధాల, దవాఖానాల, ల్యాబుల పాత్ర చాలా విలువైంది. అందుకే వైద్యులను కనిపించే దైవంగా గౌరవించడం జరుగుతున్నది. ఇలాంటి వైద్యరంగంలోని తాజా స్థితి గతులను పరిశీలిస్తే..సేవ కన్నా ధనార్జనే ధ్యేయం కావడం, ప్రభుత్వాల పర్యవేక్షణ లేమి మూలంగా ప్రజలు దాచుకున్న సొమ్ము దవాఖానాల పాలవుతుంది. నిబంధనలు…
