Category Uncategorized

కేసీఆర్‌ ఓ ‌చెల్లని రూపాయి ..

రాష్ట్రాన్ని బర్బాత్‌ ‌చేసి దేశంలో ఏం చేస్తావ్‌? ‌నీ బిడ్డకు లిక్కర్‌ ‌కేసుతో సంబంధం లేదని యాగం సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు సమైక్యాంధ్ర చిచ్చును మళ్ళీ రగిలించి యువతను ఆత్మహత్యలకు పురిగొల్పే యత్నం ప్రజా సంగ్రామ యాత్ర  సందర్భంగా విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12…

తెలంగాణ ఆడపిల్లలకు కళ్ల నుంచి నీళ్లు కాదు..నిప్పులు వొస్తాయి

కేంద్రాన్ని వ్యతిరేకిస్తే ఏజెన్సీలతో దాడులు ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తుంది వెనక్కి తగ్గేది లేదు…ఎదుర్కుంటం టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావని, నిప్పులు వొస్తాయని టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత బిజెపి పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి కేసులైనా తాను…

హస్తినకు చేరుకున్న బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌దిల్లీ కి  చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని (బిఆర్‌ఎస్‌)‌గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌   అనుమతివ్వడంతో ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని టిఆర్‌ఎస్‌  ‌పార్టీ కార్యాలయంలో  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ  సంబరం  జరిగింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా…

భద్ర సమాజం కోసం

నేనొక పిరివాడ్ని… కళ్ళూ,కుతంత్రాలే శ్వాస,ధ్యాసగా కల్గి, ద్వేషాలు,మోసాలు రాజ్యమేలుతూ, అరిషడ్వర్గాలు తమ ప్రతాపం చూపిస్తోన్న నేటి సమాజంలో నా బతుకు నేను బతకలేని పిరివాడ్ని. ఓట్లు కొని కాట్లు వేస్తూ అందలమెక్కి మెక్కే, స్వార్థపరుల్ని ప్రశ్నించే సత్తువ లేని పిరికి పౌరుడ్ని. అడుగడుగునా అబద్ధాల పంజా విసురుతూ, మానవీయ విలువలకు తిలోదకాలిస్తూ, చర్మం దళసరెక్కిన దుస్సాహస…

కలలు కరిగిపోతే కన్నీళ్లే మిగులుతాయి

‘‘‌పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడితేనే ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్న  కారణంతో చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలను రెండు మూడు సంవ త్సరాల పసిప్రాయంలోనే  ఇంటికి దూరంచేసి, ప్రేమాప్యా యతలను చెరిపేసి, చిరుప్రాయంలోనే దూరప్రాంతాలకు పంపించి,లక్షలు వెచ్చించి తాము ఆర్ధిక బాధలకు గురైనా, తమ పిల్లలు గొప్పవారు కావాలనే ఏకైక లక్ష్యంతో  కష్టాల పాలౌతున్నారు. బాహ్య ప్రపంచానికి దూరమై…

యాంటీబయాటిక్స్ అతి వాడకంతో ఆరోగ్య సంక్షోభం

‘‘‌వీటిని పరిమితికి మించి వాడటం వల్ల మన శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుందని, దాని వల్ల వాతావరణం, వయస్సు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తట్టుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటంపై ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణులు, వైద్య సంస్థలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.’’ బ్యాక్టీరియా, వైరస్‌ ‌వంటివి యాంటీబయాటిక్స్‌ను తట్టుకుని…

గుజరాత్‌ ‌సిఎంగా భూపేంద్ర పటేల్‌ ‌ప్రమాణం

హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌ ‌షా, మంత్రులు హిమాచల్‌లో సిఎంగా సుఖ్వీందర సింగ్‌ గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 12 : ‌గుజరాత్‌ ‌సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ , ‌భూపేంద్ర పటేల్‌ ‌తో  ప్రమాణం చేయించారు. వీరితో పాటు 16 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ,…

ఎపిలో పలు జిల్లాలో తీవ్ర పంట నష్టం

గుంటూరు, డిసెంబర్‌ 12 : ఎపిలో మాండూస్‌ ‌తుఫాను రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. రైతుల వెన్ను విరిచింది. తుపాను తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు కూడా వర్షాలు కొనసాగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ముసురు వాతావరణం, చలి గాలులు మాత్రం కొనసాగాయి. తమ పొలాల్లోని…

శబరిమలలో అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరువనంతపురం, డిసెంబర్‌ 12 : ‌కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతుంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. స్వామి దర్శనానికి గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులు అత్యధిక సంఖ్యలో శబరిమలకు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ నెలకొంది. అయ్యప్ప దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల…