నేడు ఎపి మంత్రి మండలి సమావేశం
సిఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో భేటీ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం అమరావతి, డిసెంబర్ 12 : ఎపి మంత్రి వర్గం ఈ నెల 13 న మంగళవారం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్ ఆమోదం…
