Category Uncategorized

నేడు ఎపి మంత్రి మండలి సమావేశం

సిఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో భేటీ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం అమరావతి, డిసెంబర్‌ 12 : ఎపి మంత్రి వర్గం ఈ నెల 13 న మంగళవారం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ కేబినెట్‌ ‌భేటీ జరగనుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్‌ ఆమోదం…

మైత్రీమూవీ మేకర్స్ ‌కార్యాలయాల్లో ఐటి సోదాలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 12 : ‌ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ‌కార్యాలయాల్లో  ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి15 చోట్ల  సోదాలు కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ‌పుష్ప, శ్రీమంతుడు, సర్కార్‌ ‌వారి పాట ,రంగస్థలం, జనతా గ్యారేజ్‌ ‌మూవీతో పాటు పలు సినిమాలు నిర్మించారు. గతేడాది పుష్ప అంతర్జాతీయ…

స్మార్ట్ ‌ఫోన్‌ అతిగా వాడడం వరమా, శాపమా..!

(‘లోకల్‌ ‌సర్కిల్స్’ ‌సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా) కొరోనా కల్లోలంలో విశ్వ మానవాళి జీవనశైలిలో పలు అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, పరిశుభ్రత పాఠాలు, ఆన్‌లౌన్‌ ‌విద్యాబోధనలు, వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ఆచారాలు, ఆన్‌లైన్‌ ‌జూమ్‌ ‌సమావేశాలు మానవ జీవితంలో ప్రవేశించాయి. విద్యాలయాల మూసివేత, ఆన్‌లైన్‌ ‌చదువులతో విద్యార్థి…

ద్రోణుడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కురుపాండవులలో సహావృష్టి, అంధక వంశీయులతో పాటుగా కర్ణుడుకూడా  ఆయన వద్ద విద్యాభ్యాసం గావించారు. అర్జునుడు అస్త్ర, శస్త్ర, విద్యలలో ఎంతగానో పరిణతిచెందాడు. వినయ విధేయలతో ద్రోణుని వాత్సల్యాన్ని పొందాడు. కర్ణుడు అర్జునుడితో స్పర్ధవహించి, దుర్యోదనుడితో సఖ్యంగా ఉంటూ వచ్చాడు. ద్రోణుడు రాజకుమారులకు గద, విల్లు, ప్రాసము, కత్తి వంటి…

తేనీటితో మానసిక ఉల్లాసం

తేనీరు (Tea)  ఒక పానీయం. తేయాకును నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు (టీ) అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా…

కెజి కన్నబిరాన్ ’24 గంటలు’ విశ్వవ్యాపితం..

ఇంగ్లీష్ అనువాదం ‘The  Speaking Constitution’ ఆవిష్కరించిన   కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్  మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కన్నబిరాన్  పౌర సమాజానికి ఆదర్శం..: వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కెజి.కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార…

తిరుపతిలో జోరువానతో నీటమునిగిన పలు ప్రాంతాలు

నీటిలోనే బాధితులకు ఎమ్మెల్యే భూమన పరామర్శ తిరుపతి, డిసెంబర్‌ 10 : ‌తిరుపతిలో జోరువాన కారణంగా పలు కాలనీలునీటమునిగాయి. లక్ష్మీపురం సర్కిల్‌, ‌రామానుజ సర్కిల్‌, ‌జైభీం నగర్‌ ‌కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ ‌రెడ్డి పర్యటించారు. మోకాళ్ళ లోతు వర్షం నీటిలో మునిగివున్నాను ఇళ్లలో బాధితులను పరామర్శించారు. 12వ…

విశాఖలో రెండో నంబర్‌ ‌హెచ్చరిక

విశాఖపట్టణం, డిసెంబర్‌ 9 : ‌మాండస్‌ ‌తీవ్ర తుఫాను  క్రమంగా బలహీనపడి తుఫాన్‌గా కొనసాగుతోంది. రాత్రి లేదా శనివారం తెల్లవారుజామున దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్ని తాకుతూ మహాబలిపురం సపంలో తుఫాన్‌ ‌తీరం దాటే అవకాశం ఉంది. ఆ తరువాత తుఫాను క్రమంగా బలహీన పడనుంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ…

ఎల్‌ఐసి ప్రైవేటీకరణ తగదు

ఇందిరా పార్క్ ‌వద్ద ఏజెంట్ల ఆందోళన ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ యత్నాలను వ్యతిరేకిస్తూ… ఏజెంట్లందరికీ మెడిక్లెయిమ్‌, ‌పెన్షన్‌ ‌సౌకర్యాలు కల్పించాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ‌వద్ద ధర్నా చేశారు. ఇన్సూరెన్స్ ‌సెక్టార్లో అన్ని ట్రాన్సాక్షన్స్‌పై ఐఆర్‌డీఏఐ తొలగించాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్ ‌వయోపరిమితి పెంచాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌…