Category తెలంగాణ

ప్రారంభమైన ‘పోషణ మాసోత్సవం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల  సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలితా కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  పోషణ మాసం సెప్టెంబర్‌ మొదటివారం నుంచి నెలాఖరు వరకు …

లిటిల్ స్కాలర్స్ టెక్నో స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 :  శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని లిటిల్ స్కాలర్ టెక్నో స్కూల్లో వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులు గోపిక, కృష్ణుని వేషధారణలో చూపరులను అలరించారు. సుమారు 85 మంది విద్యార్థులు ఈ కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఉట్లు కొట్టే…

హాస్పిటళ్లలో ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు కృషి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో మొత్తం 19 ఎయిమ్స్‌లతో పాటు అన్ని ప్రముఖ రాష్ట్ర హాస్పిటల్స్ లో సమీకృత ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించడానికి అన్ని దక్షిణాది రాష్ట్రాలను ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి, సర్బానంద సోనోవాల్ అన్నారు. నేషనల్ ఆయుష్ మిషన్ రీజనల్ రివ్యూ మీటింగ్ లో…

బోనాల పండుగను వైభవంగా జరుపుకుందాం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 : కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఏటా శ్రావణమాసంలో జరిగే బోనాల పండుగను వైభవంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. బోనాల వేడుకలను పురస్కరించుకొని బుధవారం పోచమ్మ ఉత్సవ కమిటీ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో నాలుగు రోజుల పాటు జరిగే…

నీలం మధుకు తోడుగా కదిలిన రజకులు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పునరాలోచించాలని ఇస్నాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రజక సంఘం నేతలు చిట్కుల్ గ్రామంలో నీలం మధు ఏర్పాటుచేసిన ఐలమ్మ కాంస్య విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి  పూలమల వేసి సమావేశం ప్రారంభించారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ బాలాజీ…

లోభం ప్రలోభం – ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రలోభాల రాజ్యం వాగ్దానాలతో  ఆర్థిక విధ్వంసం ఎన్నికల వేళ  ఎడాపెడా హామీలు హద్దుమీరిన తాయిలాల వర్షం వాగ్దానాలన్నీ  నీటిమీద  రాతలుగా అమలుకు నిధులెక్కడివని అప్పుచేసి  పప్పుకూడు రీతిగా ప్రజలపై పన్నుల భారం తో దివాలాకోరు  ప్రభుత్వ విధానాలు అప్పులతో  ఎన్నికల  తాయిలాలు భూటకపు  వాగ్దానాలు . కరెన్సీ నోట్లు వెదజల్లే ఆచారం అధికారం కోసం…

ఉద్యోగాలలో కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు పొందాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 5 : కష్టంతో కాకుండా..  ఇష్టంతో చదివి పోలీసు ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులు మంచి శిక్షణ పొంది ఉద్యోగాలలో స్థిరపడిన తర్వాత అదే విధంగా కష్టపడి తల్లిదండ్రులు, గ్రామాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పిటిసి వెంకటేష్ గుప్తా…

తల్లిదండ్రులు జన్మనిస్తే జీవితానికి వెలుగులు ఇచ్చేవారు గురువులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర, గౌరవప్రదమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.  జాతీయ ఉపాధ్యాయుల   దినోత్సవం  పురస్కరించుకొని   కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి…

ఇండియా కూటమిని చూస్తే మోదీకి వణుకు పుడుతుంది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: ఇండియా కూటమిని చూస్తే ప్రధానమంత్రి మోదీకి వణుకు పుడుతుందని టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల పట్ల మోదీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు అన్ని పార్టీల తో కూటమిగా ఇండియా ఏర్పడిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని సంకేతాలు…