Category తెలంగాణ

రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ సీఎం కేసీఆర్ రైతులను మోసానికి గురి చేస్తున్నారు

వడగండ్ల వానలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు రత్నారెడ్డి. వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర సెప్టెంబర్ 6: తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి రైతు అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెబుతున్నారు కానీ రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని రైతులను మోసానికి గురిచేస్తూ…

నవ సమాజ నిర్మాతలు గురువులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6:ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురుపూజోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై…

కులాల పేరిట ప్రశాంతతను చెడగొడితే కఠిన చర్యలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6:స్వేచ్ఛాయుత రాజకీయాలకు ప్రతీక పటాన్ చెరు నియోజకవర్గమని, కులాల పేరిట విభజన రాజకీయాలు చేస్తూ ప్రశాంతతను చెడగొడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్చ  ఉంటుందని, దాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.…

మైనర్ డ్రైవింగ్ చేస్తే చట్ట  ప్రకారం కేసులు నమోదు చేస్తాం

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06: చిన్నకోడూర్ మండల పరిధి గోనెపల్లి గ్రామంలోని గవర్నమెంట్ హై స్కూల్   విద్యార్థిని, విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ ,రోడ్డు నిబంధనల పై  సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ అవగాహన కల్పించారు.సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు  మైన డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థి…

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే మాధవరం

ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 :తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వివాహ ఖర్చులకు ఆర్థిక చేయూత అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో 55…

ఈనెల 15న సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల ప్రారంభిస్తారు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6: ఈ నెల 15న ప్రారంభించే వైద్య కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.    బుధవారం వైద్య కళాశాల పరిసరాలను, వైద్య విద్యార్థులకు వసతుల సౌకర్యం నిమిత్తం భవనాల పరిశీలన, కేజిబివి బాలికల కళాశాలను జిల్లా అదన కలెక్టర్ రాహుల్…

ఆరు బయట అటు ఇటు చెత్తను పడేయకు పడేయనివ్వకు

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: పురపాలక సంఘం కార్యాలయం లో కమిషనర్ సంపత్ కుమార్ మున్సిపల్ లో విధులు నిర్వహిస్తున్న అన్ని విభాగాల సిబ్బందికి ఆరు బయట అటు ఇటు చెత్తను పడేయకు, పడేయనివ్వకు (ఫెకొ మత్) పై అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. మనం బయట తిరుగుతున్న సమయం లో ఎవరో ఒకరు చెత్తను,బిస్కెట్ ప్యాకెట్,కుర్…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోఈనెల 8న ఉచిత గుండె వైద్య శిబిరం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ ఆధ్వర్యంలో కల్వకుర్తి ప్రశాంత్ నర్సింగ్ హోమ్ ఆవరణలో ఈనెల 8న మెడికవర్ హాస్పిటల్  వైద్య బృందంచే ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ పిఆర్ఓ పాషా, క్యాంపు చైర్మన్ పి. వెంకట్ రెడ్డి తెలిపారు. అవసరమైన వారికి ఈసీజీ, టు…

నిరుద్యోగులు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 : నిరుద్యోగ యువతీ యువకులు తల్లిదండ్రులకు భారం కాకుండా స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకొని రాణించాలని బిజెపి జిల్లా నాయకుడు వార్డు మెంబర్ సభావట్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన కేతావత్ ప్రకాష్ వెలుగు రాళ్ల తండకు చెందిన ఇస్లావత్ రఘులు కలిసి…