Category తెలంగాణ

కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సన్మానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామంలో ఇటీవల వెలువడిన ఫలితాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన సర్దార్ నాయక్, కళ్యాణ్ నాయక్, ప్రవీణ్ నాయక్ లను మైసిగండి గ్రామ పంచాయతీకి చెందిన 7వ వార్డు సభ్యులు సభావట్ రాందాస్ నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, చందన్, ధనరాజ్, రాజ్…

బిఆర్ఎస్  అభ్యర్థి  బండారి లక్ష్మా రెడ్డి గెలుపుకై పాదయాత్రతో విస్తృత ప్రచారం : మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9:   శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి దయ తో బిఆర్ఎస్ ఉప్పల్  ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని  మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సోమవారం బండారు లక్ష్మా రెడ్డి   గెలవాలని రామంతాపూర్  పెద్దచెరువు వద్ద కట్ట మైసమ్మ అమ్మవారి కిప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  మొదటిరోజు …

తోకల నారాయణకు నివాళులర్పించిన ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : ఆమనగల్లు పట్టణానికి చెందిన తోకల నారాయణ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి నారాయణ భార్య పద్మమ్మ, కుమారులు శ్రీనివాస్, అశోక్, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, మేదరి…

అపర భగీరథుడు సీఎం కేసీఆర్ 

అమీన్ పూర్ నీటి కష్టాలకు ఇక చెల్లు ఒకే రోజు 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రెండు భారీ రిజర్వాయర్ల ప్రారంభం.. చక్రపురి కాలనీలో ఐదు కోట్లతో నూతన 33/11కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. అమీన్ పూర్ మున్సిపల్ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలతో 5 నూతన రిజర్వాయర్లు.. 165 కిలోమీటర్ల…

రెండు రోజుల్లో అనాధల సమస్యలు పరిష్కరించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : రాష్ట్ర ప్రభుత్వం అనాధలకు ఇచ్చిన హామీలను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కలసి వినతి పత్రం సమర్పించినట్లు అంజలీ తెలంగాణ అనాధ హక్కుల సంరక్షణ సంస్థ అధ్యక్షుడు బొక్క వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలపై…

జ్ఞాపిక అనగానే పెంబర్తి మెమెంటోలు గుర్తొస్తాయి 

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : జ్ఞాపిక అనగానే పెంబర్తి మెమెంటోలు గుర్తొస్తాయని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ మణికొండ వేదకుమార్ అన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రామీణ పర్యాటక కేంద్ర నోడల్ ఏజెన్సీ సెప్టెంబర్ లో జనగామ జిల్లాలోని పెంబర్తి, సిద్దిపేటలోని చంద్లాపూర్ గ్రామాలను ఉత్తమ గ్రామీణ పర్యాటక గ్రామాలుగా గుర్తించిన…

అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

నవంబర్‌ 30‌న పోలింగ్‌…‌డిసెంబర్‌ 3‌న ఫలితాలు నవంబర్‌ 10‌వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ..ఉపసంహకరణ నవంబర్‌ 15 అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్‌ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 9 : ‌తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎనికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్‌ 30‌వ తేదీన పోలింగ్‌ ‌సరుగనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌,…

ఓరుగల్లులో మరోసారి బిఆర్‌ఎస్‌ గర్జన

 ‘‘తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో మహాగర్జన పేర నిర్వహించిన భారీ బహిరంగ సభకు ధీటైన సభను బిఆర్‌ఎస్‌  ఈసారి నిర్వహించాలనుకుంటోంది. నాడు హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట సభలో దాదాపు 20 లక్షల మంది జనం పాల్గొన్నట్లు ఒక అంచనా.అది ప్రపంచంలోని అతిపెద్ద 10 బహిరంగ సభల్లో ఒకటిగా నిలిచింది.  ఆ రోజు నగర…

అసాధారణ గగన సీమ భద్రత కవచం..!

నేడు ‘‘భారత వైమానిక దళ దినోత్సవం’’ అనుక్షణం దేశ సరిహద్దు రక్షణలో అసా ధారణ సేవలను అందిస్తున్న భారత వాయు సేన లేదా ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) ‌వ్యవస్థాపక దినోత్స వాన్ని 08 అక్టోబర్‌ 1932 ‌నుంచి ప్రతి ఏట 08 అక్టో బర్‌న ఘనంగా పాటించడం ఆనవాయితీగా మారింది. దేశ సరిహద్దుల్లో భూతల…