Category తెలంగాణ

బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ లో ఇంటింటికి ప్రచారం పన్నాల దేవేందర్ రెడ్డి

 ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 4:   బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకే ఓటు వేసి,ఉప్పల్ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దేవేందర్ రెడ్డి అభ్యర్థించారు.బండారు లక్ష్మారెడ్డి   నీ…

వైభవంగా చదువుల తల్లి సరస్వతిమాత విగ్రహ ప్రతిష్ట

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 4: మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ పూజలు శనివారం వైభవంగా జరిగాయి.ఆ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 1995-96 పదవ తరగతి  బ్యాచ్ పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి సరస్వతీ మాత విగ్రహం ఏర్పాటు చేశారు.  వేద పండితుడు అజయ్ శర్మ…

నవరంగ్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 04 : తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండి తెలంగాణ ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించి, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణలో పోటీ…

బీసీలకు మద్దతు ఇచ్చే వారికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 4: బీసీల సంక్షేమానికి మద్దతు ఇచ్చేవారికి బీసీ సంఘం మద్దతు ఉంటుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్…

‌ప్రజాస్వామ్యంలో వోటు వజ్రాయుధం

ప్రజలు తమ పరిణతిని ప్రదర్శించాలి తమాషాగా వోటు వేస్తే తలరాతలు మారుతాయి 50 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనను, 10 ఏళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనను బేరీజు వేసుకోవాలి గతంలో కరువు, కాటకాలతో కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలు ఎడారిని తలపించేవి నేడు సాగు, తాగు నీరు, 24 గంటల కరెంట్‌తో సస్యశ్యామలం ధరణిని రద్దు చేసి మళ్లీ భూముల…

గిన్నీస్‌ ‌రికార్డు కోసమే ‘కాళేశ్వరం’

ప్రాజెక్టు వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టే సాక్ష్యం ప్రాజెక్టుపై పూర్తి వివరాలు కేంద్రానికి సమర్పించాలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నొటీసులు జారీ చేయాలి పై నుంచి ఆదేశాలతోనే రాష్ట్రంలో పాలన ధృడంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ‌దేవాదుల త్రిశంఖు స్వర్గంలా కాళేశ్వరం రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో టీజేఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌రిటైర్డ్…

గజ్వేల్‌ ‌నుండి ఇక ధర్మ యుద్ధమే

గజ్వేల్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ జగదేవపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ‌జగదేవపూర్‌ ‌మండల పరిధిలో ని తీగుల్‌ ‌నర్సాపూర్‌ ‌గ్రామంలో  ప్రసిద్ధి  పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయంలో గజ్వెల్‌ ‌బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ‌శుక్రవారం  ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథం ప్రారంభించారు. కొండపోచమ్మ నుండి చాట్లపల్లి వట్టిపల్లి మునిగడప గొల్లపల్లి…

ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికిన కాలనీల సంక్షేమ సంఘాలు

బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన రామచంద్రపురం కాంగ్రెస్‌ ‌నాయకులు బిఆర్‌ఎస్‌ ‌పార్టీతోనే కాలనీల సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికిన కాలనీల ప్రజలు పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ‌సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో పటాన్‌ ‌చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే పరిపూర్ణత సాధ్యమవుతుందని పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే…

బీఆర్‌ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ముదిరాజ్‌

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఆర్‌ఎస్‌ అధినేత కాసానితో పాటు ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాం రాజేందర్‌ ‌వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు పార్టీలోకి వచ్చారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌3: ‌తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,  కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ముదిరాజ్‌ ‌శుక్రవారం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసానికి…