Category తెలంగాణ

మేళ్ల చెరువు సంరక్షించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: డ్రైనేజీ, మురుగు నీటి నుండి మేళ్ల చెరువును సంరక్షించాలని రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేళ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏలియన్స్ సంస్థ, నీవి బిల్డర్స్ వారు డ్రైనేజీ నీటిని…

రైతులకు రుణ మాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: రైతులకు రుణ మాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలి. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్ వాల్ అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో రైతుల రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ గురించి…

అలరించిన శ్రీ కృష్ణ రాయభారం పౌరాణిక పద్య నాటకం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 10 : శ్రీ రామాంజనేయ నాట్య కళామండలి రాచులూరు ఆధ్వర్యంలో ఆ గ్రామ సర్పంచ్ పులిగిల్ల శ్రీనివాసచారి ప్రోత్సాహంతో సోమవారం రాత్రి కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకమును ప్రదర్శించారు.దుర్యోధనుడి ఏక పాత్రభినయం,పడక సీను చూపరులను కనువిందు చేసింది.కళామండలి వారు నాటకం ప్రదర్శించే…

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10:  ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట పోయినట్లు  ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. దోమలపై యుద్ధంలో భాగంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల మాజీ కార్పొరేటర్లు,  పలు డివిజన్ల అధ్యక్షులచే ఎమ్మెల్యే  కార్యాలయంలో తమ స్వంత నిధులతో వారి, వారి డివిజన్ల అవసరాల…

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించవద్దు

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నియామవళి అమలు,  విధివిధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలను…

బదిలీపై వెళ్లిన తెలుగు ఉపాధ్యాయుడు శశిధర శర్మకు ఘ వీడ్కోలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: జగదేవపూర్ మండలం మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11సంవత్సరాల నుండి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆదరాసుపల్లి శశిధర్ శర్మ మంగళవారం బదిలీపై వర్గల్ మండలం లోని చౌదర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శశిధర శర్మ  పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు భావోద్వేగంతో…

ఈనెల 16న నటన డైరెక్షన్ పై ‘వర్క్ షాప్’సినీ దర్శకుడు గీత కృష్ణ వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రముఖ సినీ దర్శకులు, గీత కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్ చైర్మన్ గీత కృష్ణ దిశా నిర్దేశంలో నటన, డైరెక్షన్ పై ‘వర్క్ షాప్’ నిర్వహించనున్నట్లు సినీ దర్శకుడు గీత కృష్ణ…

భూమిని కబ్జా చేసిన మంత్రి గంగుల అనుచరులపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : అంధుడినైనా తన భూమి కబ్జా చేయడమే కాకుండా మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్భలంతో అతని అనుచరులు మహిపాల్, కర్ర రవీందర్ రెడ్డిలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, వాళ్ళకు భయపడి హైదరాబాద్ లో తలదాచుకున్నానని బాధితుడు చెట్టి వెంకట్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం…

ఇ‌జ్రాయెల్‌, ‌పాలస్తీనా శతాబ్దం కుంపటి..

ఇజ్రాయెల్‌, ‌పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్‌ ఆ ‌ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు…