Category తెలంగాణ

బిజెపి నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం సిగ్గుచేటుబిజెపి ఆర్భన్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తప్పు చేసిన బిఆర్ఎస్ నాయకులను వదిలేసి బిజెపి నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షుడు పురుమాండ్ల నరసింహారెడ్డి విమర్శించారు.గురువారం సిద్దిపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ… బిఆర్ఎస్ నాయకులతో పాటు పోలీసుల చర్యను…

సందీప్ హాస్పిటల్,లోహిత్ సాయి హాస్పిటల్స్ ను సీజ్ చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: సిద్దిపేటలోని సందీప్, లోహిత్ సాయి హాస్పిటల్స్ ను తక్షణమే సీజ్ చేయాలని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం కు చెందిన బిఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని సందీప్ హాస్పిటల్లో పిల్లలు కావడం లేదని పాలమాకులకు చెందిన రేబర్తి రేణుకచేరారని ,ఆరోగ్యంగా ఉన్న మహిళను పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ చేస్తామని గత…

హరీష్ రావుకే మా మద్దతు మహిళా సంఘం సభ్యుల ఏకగ్రీవ తీర్మానం

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 12:  మంత్రి తన్నీరు హరీష్ రావుకు  ఓటు వేస్తామని మండల పరిధి రామునిపట్ల గ్రామ మహిళా సంఘం సభ్యులు ఏకగ్రీవం చేసిన తీర్మాన పత్రాన్ని గురువారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ కు అందచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో  సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి హరీష్ రావుకు ఓటు వేస్తామని…

ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీలకే మద్దతు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహాసేన(ఎస్ఎస్ బిఎం) నేతలు స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉన్నామని మహాసేన ప్రభావం చూపిస్తామని ఎస్ఎస్ బిఎం…

వాహన తనిఖీలో రూ.9 లక్షల 95వేలు సీజ్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 11: ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా సంగారెడ్డి జిల్లాలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం పటాన్ చెరు పరిధిలోని ఇక్రిశాట్ చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీలో కారులో తరలిస్తున్న నలుగురు వ్యక్తుల నుండి రూ.9 లక్షల 95 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులు…

దళిత జర్నలిస్టులకు దళిత బంధు వర్తింప చేయాలి

జగదేవ్ పూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: దేవుడు కరుణించిన వరుణుడు వరమామిస్తాడు అన్న నినాదం లాగా ఉన్నదని గజ్వేల్ నియోజకవర్గం లో అమలవుతుందని దళిత్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు  అన్నారు. సిద్దిపేట జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు దళిత జర్నలిస్టులకి దళిత బంధు మంజూరు చేయాలని సూచించినప్పటికీ గజ్వేల్ నియోజకవర్గం లో…

అర్హులకే దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిలదీత

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 11 : ఎమ్మెల్యే గారు మీకు రుణపడి ఓట్లు వేస్తున్నాం.. కానీ మాకు దళిత బంధు ఇవ్వడంలేదు అంటూ మాడుగుల మండలం చంద్రాయన పల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను నిలదీశారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని పోలేపల్లి గేట్ సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ లో పోలె పల్లి, మాలెపల్లి,…

పౌల్ట్రీ ఫారాల నుండి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నాం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 11: మండల పరిధిలో ఉన్న కొత్తగూడ గ్రామపంచాయతీకి కూతవేటు దూరంలో గత 20 సంవత్సరాల క్రితం మద్ది లక్ష్మారెడ్డి పౌల్ట్రీ ఫారాలను నిర్మించారు.పౌల్ట్రీ ఫారాలను నిర్మించినప్పటి నుండి కొత్తగూడ గ్రామ ప్రజలకు శాపంగా మారింది.కోళ్ల పేడతో వచ్చే దుర్వాసన అంతఇంత కాదని, వాసన భరించలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పౌల్ట్రీ యాజమానికి…

కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలి గడపగడప కార్యక్రమంలో ప్రజలను కోరిన

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 11: సార్వత్రిక ఎన్నికల్లో  ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించి గెలిపించాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  ఈసి.శేఖర్ గౌడ్ (మామ)కోరారు.బుధవారం ఆయన గడపగడప కార్యక్రమంలో పాల్గొని ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని కరపత్రాల ద్వారా ఇబ్రహీంపట్నం,యంజాల్ మండలాలలో కార్యకర్తలు,నాయకులతో కలిసి పర్యటించి ప్రతి ఒక్క ఇంటికి మేలు జరిగే…