Category తెలంగాణ

మా సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే జిఎంఆర్ కే  

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 17:  రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని పటాన్చెరువు పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది.ఈ మేరకు మంగళవారం  పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో…

రసాయన పరిశ్రమలో అపార అవకాశాలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: తగిన నైపుణ్యాలతో విద్యారత సాధించిన వారికి రసాయన పరిశ్రమలలో అపార అవకాశాలు ఉన్నాయనిచెన్నైకి చెందిన జెజియాంగ్ శరణ్ కెమికల్ టెక్నాలజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మరియు ప్రెసిడెంట్ డాక్టర్ శరణ్‌బస్సప్ప మాట్లాడుతూ తగిన నైపుణ్యంతో విద్యను పూర్తి చేసిన వారికి రసాయన పరిశ్రమలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. …

న్యాయం చేయకపోతే బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తమ ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయకపోతే త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వెయ్యి మంది సభ్యులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతామని శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సువర్ణ రెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డిలు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం…

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన

గజ్వెల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: ములుగు మండలo  చిన్న తిమ్మాపూర్ కు  చెందిన నూనె నవీన్ కు చిన్న పేగు వాపుతో ఇంప్రెషన్  ప్రకెట్ సమస్యతో  నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతుండగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి సహుహృదయం తో నూనె నవీన్ కి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి…

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

 ప్రజాతంత్ర కోడంగల్ అక్టోబర్ 17: తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను  రేప రేప లాడిస్తామని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోడి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆరు గ్యారెంటీల ప్రచారాన్ని ముమ్మరం చేసిన సందర్భంగా 6 గ్యారంటీల హామీ పత్రాలను స్థానిక…

ఆరు గ్యారెంటీ లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం…! ఎంపిటిసి మంజుల దస్తప్ప

ప్రజాతంత్ర కోడంగల అక్టోబర్ 17: ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని  దౌల్తాబాద్ ఎంపీటీసీ మంజుల దస్తప్ప జంగం వీరన్న రొయ్యలి  బీములు సూరారం సాయిలు జగన్ గౌడ్   గోపాల్ గౌడ్  శేఖర్ భాస్కర్  తిరుపతి రెడ్డి  మాలేకాడి అంజి అన్నారు  టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి…

సిబిఎస్ఇ జాతీయ పోటీలకు ఎంపికైన అవనీష్ బోలిశెట్టి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : కాంబాట్ తైక్వాండో, స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థి అవనీష్ బోలిశెట్టి, కోచ్ నరసింహ మాస్టార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొంది చెన్నైలో జరిగిన సిబిఎస్ఇ సౌత్ జోన్ తైక్వాండో పోటీలలో 14 సంవత్సరాలలోపు 37 కిలోల బరువు కంటే తక్కువ బరువు బాలుర విభాగంలో అద్భుతమైన ఆట తీరును…

బీజేపీ విజయం కోసం పాటుపడాలి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ఈ ఎన్నికల్లో కారు పార్టీని బోల్తా కొట్టించి కమలం వికసిస్తుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఫతే నగర్ డివిజన్ పరిధిలోని శివ…

కేటీఆర్ వదిలిన బాణమే కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 16 : కల్వకుర్తి నియోజకవర్గం లో బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఇస్తే ఓడిపోతాడని పలు సర్వేలు, ఇంటిలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న మంత్రి కేటీఆర్, కసిరెడ్డి నారాయణరెడ్డి తో జరిగిన లోపాయి కారి ఒప్పందంతోనే..?  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నాడని..?  కేటీఆర్…