Category తెలంగాణ

11 సార్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని

ప్రజాతంత్ర చేవెళ్ళ డివిజన్ అక్టోబర్ 19: మంచితనానికి మారు పేరు కాలే యాదన్నా ఓపికకు నిలువెత్తు దర్శనం కాలే యాదన్నా అయన మంచితనమే మరోసారి గెలిపిస్తూందాన్నారు.చేవెళ్ల నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య చేవెళ్ల మండల కేంద్రంల ప్రజా ఆశీర్వాద యాత్రలోభాగంగా ఇంటింట ప్రచారం చేశారుఈ సందర్భంగాఎమ్మెల్యే అభ్యర్థి కాలే…

ఆరు నూరైనా మహేశ్వరంలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే

కందుకూరు ,ప్రజాతంత్ర,అక్టోబర్ 19: బిఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆరు నూరైనా మహేశ్వరంలో ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే అని కందుకూరు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని కటికపల్లి, గూడూరు తదితర గ్రామాల్లో ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరోగ్య గ్యారెంటీ…

చిల్లర రాజకీయాలు మానుకోండి 

మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి హితవు గజం భూమి ఆక్రమణకు గురైనట్టు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధం ఎన్నికల కోసం దేవాలయ భూములపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటు పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: అమీన్ పూర్ మున్సిపాలిటీ శ్రీ బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ భూములకు సంబంధించి…

దసరా వేడుకల నిర్వాహనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: దసరా వేడుకలు నిర్వహించుకునే ఆలంపల్లి బోనమ్మ గుడి పరిసరాల్లో పరిసరాలు పరిశుభ్రం చేసి వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మున్సిపల్ సిబ్బందికి అధికారులకు సూచించారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి బోనమ్మ గుడి పరిసరాలను దసరా పండుగ వేడుకలకు నిర్వహిస్తున్న…

ఆర్ధిక వృద్ధిరేటును ప్ర‌క‌ టించిన వెరానియం క్లౌడ్‌ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ కంపెనీ ఐన వెరానియం క్లౌడ్ లిమిటెడ్ త‌న వ్యాపార కార్య‌క‌లాపాల్లో అసాధార‌ణ ఆర్ధిక వృద్ధిని సాధించిందని ఆ సంస్థ ప్రతినిధులు గురువారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం ఆదాయం, నిక‌ర లాభాల‌లోనూ గ‌ణ‌నీయ‌మైన వృద్ధి న‌మోదైనట్లు వారు పేర్కొన్నారు. సెప్టెంబర్ తో…

దళితుడిని సిఎం చేయడమే మా పార్టీ లక్ష్యం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 :  వచ్చే ఎన్నికల్లో దళితుడిని సిఎం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ చెప్పారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో దళితుడిని సిఎంగా చేసి తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటానని ప్రగల్భాలు పలికి తానే సిఎం అయి దళితులకు…

ఘనంగా టిసిసి కార్యదర్శి జోజిరెడ్డి కుమారుని వివాహం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇఎస్ఐసి మాజీ మేనేజర్ కాలుసాని జోజిరెడ్డి, పుష్పల కుమారుడు వినయ్ కుమార్ రెడ్డి దివ్యల వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ…

రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అరెస్టు చేసి రాజకీయ కక్ష సాధించడానికి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి యాదవ్ అన్నారు. ఈ మేరకు…

పటాన్ చెరు దార్శనికుడు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పటాన్ చెరు నియోజకవర్గ సగర (ఉప్పర) సంఘం ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే జిఎంఆర్…