Category తెలంగాణ

సంబరంగ సద్దుల బతుకమ్మ 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 20: తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీకైన తొమ్మిది రోజులు జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు మాచాపూర్, మెట్టుపల్లి, సలంద్రి, కమ్మర్లపల్లి, అల్లిపూర్ గ్రామాల్లో అందుకు భిన్నంగా ఏడు రోజులలో జరిగింది.మహిళలు, యువతులు ఉదయాన్నే తంగేడు, గునుగు వివిధ రకాల పువ్వులను తెచ్చి బతుకమ్మను పేర్చారు. ఆడపడుచులు చిన్నారులు నూతన…

అభివృద్ధిని ఆశీర్వదించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 20:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 10 సంవత్సరకాలంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేసి, నిండు మనసుతో బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 :  కడ్తాల గ్రామపంచాయతీకి చెందిన లక్నమోని చిట్టి శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా రూ.5వేలు (ఐదువేల రూపాయలు) ఆర్థిక సాయం అందించారు.  కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఈ…

హోరాహోరీగా ఫోటోగ్రాఫర్ ఎన్నికలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: రుద్రారం నుంచి చందానగర్ వరకు గల ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. రెండు వర్గాల మధ్య హోరా హోరీగా జరిగిన ఈ ఎన్నికలలో అనిల్ కుమార్  రెండు ఓట్ల తేడాతో కృష్ణ యాదవ్ పై విజయం సాధించారు.నూతనంగా ఎన్నికైన అనిల్ ప్యానల్ చిట్కుల్ లో …

ఎమ్మెల్యేగా  ఆశీర్వదించండి.. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: ఎమ్మెల్యేగా ఒక్కసారి ఆశీర్వదిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తాండూరు నియోజకవర్గం లోని నారాయణపూర్ గ్రామములో రామస్వామి, హనుమాన్,ఎల్లమ్మ ఆలయంలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా  డీసీసీబీ చైర్మన్ బుయ్యని…

ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 : ఒకసారి అవకాశం ఇవ్వండి కల్వకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమనగల్లు మండలంలోని గేటు తండా, పెద్దతండ, చిన్న తండా, గౌరారం, కోనాపూర్, శెట్టిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం…

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 :  తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని  ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకొని పార్టీకి అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం  వెల్దండ మండలంలోని రాచూర్,  మాడ్గుల…

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా వికారాబాద్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయం, మేరీనాట్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూమ్,  ఎన్నికల సామాగ్రి పంపిణీ  కేంద్రంను…

ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించండి

పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: అసెంబ్లీ ఎన్నికలను సజావుగా జరిగేలా సహకరించాలని పరిగి డిఎస్పీ కరుణా సాగర్ రెడ్డి కోరారు.గురువారం పరిగి నియోజక వర్గంలోని పరిగి,దోమ మండల పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…. ఎన్నికల కోడ్…