Category తెలంగాణ

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనే ప్రజలు గుర్తించుకోవాలి 

షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 09: రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూక్ నగర్  మండలం మధులపూర్ గ్రామ సర్పంచ్ శివారెడ్డి  ఆధ్వర్యంలో మంగలి గుట్ట తాండ నుంచి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సమక్షంలో…

కాలే యాదన్న నామినేష

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా నామినేష‌న్‌ వేసిన చేవెళ్ల ముద్దు బిడ్డ, అభివృద్ధి సూర్యుడు కాలే యాదయ్య,వెంట మంత్రి పట్నం మహేందర్ రెడ్డి,చేవెళ్ల నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. భారీ ర్యాలీగా షాబాద్ చౌరస్తా నుండి గులాభీ ద‌ళం క‌దిలింది. నియోజ‌కవ‌ర్గ వ్యాప్తంగా నాయ‌కులు,మ‌హిళా నాయ‌కురాళ్లు,కార్య‌క‌ర్త‌లు, అభిమానులు,సంక్షేమ సంఘాలు, త‌మ త‌మ ప్రాంతాల…

ఖానాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ అన్నారు.మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామం నుండి దాదాపు 90 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్ధి పామేన భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి…

ఆరు గ్యారంటీలతో అందరికి సంక్షేమం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ప్రజలందరికీ సంక్షేమం సాధ్యమవుతుందనిపటాన్ చెరుకాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు సతీమణి కవిత ముదిరాజ్ అన్నారు.గురువారం  చిట్కుల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటిఇంటికి  ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ…

సబితమ్మకు ఓటు వేయాలని ఆర్కేపురంలో బిఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: నియోజకవర్గాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డికి ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని అర్కేపురం బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లీక్కి ఊర్మిళ రెడ్డి కోరారు. గురువారం ఆర్కేపురం డివిజన్ లో ఊర్మిళ రెడ్డి పలువురు, బిఆర్ఎస్ మహిళా…

వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మెఘారెడ్డి రూ.3.55 కోట్లు మోసం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 09 : వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి తప్పుడు వర్క్ ఆర్డర్ కాపీ ఇచ్చి రూ.3.55 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ బాధితుడు పర్వతాలు ఆరోపించారు.…

మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందా? రజాకార్ల

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 9:  బీఆర్ఎస్ సర్కార్ ను బొంద పెడదాం రామరాజ్యం స్థాపించుకుందాంపొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే బొట్టుపెట్టుకుని,కంకణం కట్టుకునే పరిస్థితి ఉండదు వలస పక్షులను తరిమికొట్టండిబీజేపీని గెలిపిస్తే ఉచిత విద్య,వైద్యం, పేదలకు ఇండ్లు బిఆర్ఎస్,కాంగ్రెస్,ఎంఐఎంలపై బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.‘మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందనుకుంటున్నరా? లేక రజాకార్ల రాజ్యమనుకుంటున్నరా?ఎంఐఎం అరాచాకాలు శ్రుతి మించినా ఎందుకు నోరు…

దేవుని మాన్యం నుండి విముక్తి పొందిన ఆమనగల్లు విద్యానగర్ కాలనీ వాసులు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9: ఆమనగల్లు పట్టణంలోని సర్వే నెంబర్ 1457 , 1459 లోని విద్యానగర్ కాలనీవాసులకు గత 7 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి  ఇండ్లు, ప్లాట్లు, ఉన్నవారికి విముక్తి లభించిందని విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎమ్ ఏ. పాషా తెలిపారు. దీనికి సంబంధించి వివరాలను కాలనీ…

కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 9: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగాడి కాలనీలో స్థానిక బిఆర్ఎస్…