Category తెలంగాణ

పాలకుల వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? ప్రజల ఆస్తులను వారికే వినియోగించాలి సంపన్న రాష్టంలో పేదలు ఎందుకు పెరుగుతున్నట్లు మేథావులు, విద్యావంతులు గతం కన్నా ఎక్కువగా ప్రజలను చైతన్యం చేయాలి పాలకుల దుర్మార్గాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకుండాలి పదేళ్ల తెలంగాణపై సదస్సులో రిటైర్డ్ ‌న్యాయమూర్తి జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి, హరగోపాల్‌, ‌పాల్గొన్న పలువురు మేథావులు హన్మకొండ,…

13‌న సెలవు కోసం సిఎస్‌ ‌లేఖ

ఎన్నికల విధుల్లో లేని వారికే వర్తింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌దీపావళి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు ప్రకటించేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘానికి సీఎస్‌ ‌శాంతి కుమారి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన పక్రియ ఉంది. నెగోషియెబుల్‌ ఇ‌న్ట్స్రుమెంట్‌ ‌యాక్టు ప్రకారం ప్రభుత్వ సెలవు ప్రకటనకు నామినేషన్ల స్కూట్రినీ…

జీవానికి సంకేతం దీపాల వెలుగులు

నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి లక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని…

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం

కెసిఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి తెలంగాణలో కాంగ్రెస్‌ ‌హావి•లను అమలు చేస్తాం కర్నాటకలో ఎలా అమలు చేస్తున్నామో వొచ్చి చూడండి అవినీతి సొమ్ముతో కెసిఆర్‌ ‌రాజ్యం ఏలుతున్నారు మోదీ ఎన్నిసార్లు వొచ్చినా తెలంగాణలో బిజెపి ఖేల్‌ ‌ఖతం కామారెడ్డి బిసి డిక్లరేషన్‌ ‌సభలో కర్నాటక సిఎం సిద్దరామయ్య కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌…

ఆ ‌ముగ్గురే విపక్షాల టార్గెట్‌..!

‌గజ్వేల్‌, ‌కామారెడ్డి నియోజకవర్గాలలో కెసిఆర్‌కు పోటీగా ఈటల, రేవంత్‌లు సిరిసిల్లలో గెలుపోటములను శాసించనున్న పద్మశాలీల వోట్లు సిద్ధిపేట పైనా విపక్షాల గురి రసవత్తరంగా అసెంబ్లీ ఎన్నికలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 10 : ‌గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల తంతు రసవత్తరంగా సాగుతోంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా ఎవరు…

పోరాటాల గడ్డ హుజురాబాద్‌….

జీ హుజూర్‌ ‌రాజకీయాలు ఇక్కడ నడువవు… గెలిచిన నాటినుండి ఈటల రూపాయి పని కూడా చేయలేదు బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలపై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్న మంత్రి జమ్మికుంట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలోనే పోరాటాల గడ్డగా పేరొందిన…

కామారెడ్డిలో కాంగ్రెస్‌ ‌బిసి డిక్లరేషన్‌ ‌ప్రకటన

అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్ల ఖర్చు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు గౌడన్నలకు వైన్‌షాపుల్లో 25శాతం కేటాయింపు ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులం ఏర్పాటు జనగామకు సర్దార్‌ ‌సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం బిసి డిక్లరేషన్‌…

తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌బ్రేక్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌బ్రేక్‌ ‌వేసింది. డీఏ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్‌ ‌విషయమే. ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు నెలల ముందు ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకుని దాదాపు ఆరు…

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ కుదుపు..

బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ ‌నేతలు… జిల్లా కాంగ్రెస్‌ ‌ప్రముఖులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, ‌విద్యార్థి నేతగా పేరున్న కూటూరి మానవతారాయ్‌ ‌మరియు పలువురు సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలు శుక్రవారం నాడు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.…